కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారాం 25వ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు జి +2 అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు తీసుకొని ఐదారు అంతస్తులు నిర్మిస్తుండగా, మరికొం�
BRS Party | ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నిరంతరం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజాభిప్రాయ సేకరణను గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట నిర్వహిస్తున్నామని మణికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక�
Harish Rao | నిన్న సాయంత్రం ఎంఎంటీఎస్ రైలులో ఉద్యోగినిపై జరిగిన అత్యాచారయత్నం ఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని కలిచివేసింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Murder | హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య వెలుగు చూసింది. గాంధీ భవన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Election) షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్లో ఓ లాయర్ దారణహత్యకు (Murder) గురయ్యాడు. సోమవారం ఉదయం అంబేద్కర్వాడలో న్యాయవాది ఇజ్రాయెల్ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు.
అమీర్టలోని (Ameerpet) క్రిసెంట్ కేఫ్ అండ్ బేకరీస్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఐదుగురు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు బేకరీలో గ్యాస్ సిలెండర్ లీకవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
రాష్ట్రంలో నానాటికి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒకమూలన లైంగికదాడి ఘటలు లేదా హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పరిధిలో మరో దారుణం చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు బ�
అధికారం ఉన్నా, లేకున్నా.. బీఆర్ఎస్పై అభిమానం చెక్కుచెదర లేదని నిరూపితమైంది. ఏ మాత్రం వాడి తగ్గని గులాబీ దళం తన సత్తా ఏమిటో చూపింది. తమ అభిమాన నేత కరీంనగర్ వస్తున్న విషయాన్ని తెలుసుకొని పెద్ద ఎత్తున యువ�
విద్యాలయాన్ని వదిలి ఇరవై ఏండ్లు పూర్తి చేసుకున్నారు. ఎవరికి వారు వ్యక్తిగత జీవితంలో ఉండిపోవడంతో విద్యార్థి దశనాటి మధుర జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పూర్వ విద్య
కాశీయాత్రలో విషాదం నెలకొంది. హైదరాబాద్లోని అల్లాపూర్ నుంచి కాశీ యాత్రకు బయల్దేరిన 12 మందిలో ఒకరు మృతి చెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 21న నాగపూర్లో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది