పాఠశాలకు సెలవు ఇవ్వడంతో సికింద్రాబాద్ ఏరియాలో కొందరు పిల్లలు బయట ఆడుకుంటున్నారు. అందులో ఎనిమిదో తరగతి చదువుతున్న శివకేశవ్పై రెండు వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. కాళ్ల భాగంలో కరవడంతో తీవ్రంగా గాయపడ్డ�
ప్రజల ఆరోగ్యంపై కేసీఆర్ సర్కార్ ముందు చూపే నేడు ఎంతో మంది నిరుపేద రోగులకు పునర్జీవం ప్రసాదిస్తున్నది. ‘సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి....అప్పుడే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది.
గుంటూరు, హైదరాబాద్లో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీల్లో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మా-డీ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీ సాట్-2025 ఫేజ్-1 ప్రవేశ ఫలితాలు వర్సిటీ వీసీ కల్నర్ ప్ర
స్త్రీలతో సమానంగా మగవారికి కూడా రక్షణ చట్టాలు చేయాలని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ప్రతినిధి కృష్ణా రావు డిమాండ్ చేశారు. మగవారిపై ఏకపక్షంగా నమోదవుతున్న కేసులపై అవేదన వ్యక్తంచేశారు.
Manikonda | గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరాలో జలమండలి అధికారులు తాత్సారం చూపుతున్నారంటూ మణికొండ మున్సిపాలిటీ శివాజీ నగర్ కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మణికొండ జలమండలి అధికారులకు �
భారీ షాపింగ్ చేస్తామని బిల్డప్ ఇస్తూ ఖరీదైన చీరలను ఎత్తుకెళ్తున్న ఓ దొంగల ముఠా ఆట కట్టించారు మియాపూర్ పోలీసులు. ఓ వస్త్ర దుకాణంలో ఖరీదైన చీరను ఎత్తుకెళ్లారని ఓ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంల
Hyderabad | ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. అమ్మాయి ఓకే చెప్పడంతో ఆమె నుంచి డబ్బులు తీసుకుని జల్సాలు చేశాడు. చివరకు అతని బాగోతం తెలిసి వదిలేస్తే వేధింపులకు గురిచేశాడు. రోడ్డుపై అటకాయించి బెదిరింపులకు పాల్పడ్డ
State Art Gallery | హైదరాబాద్ మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాయజ్ఞ, టార్చ్ల కలయికతో శనివారం ''శిలా నిశ్శబ్దం'' పేరిట చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
Hyderabad | హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ల సంయుక్త ఆధ్వర్యంలో గౌలిగూడలోని చారిత్రాత్మక రామ మందిరంలో, హనుమంతునికి మహా యజ్ఞం నిర్వహించారు.
HMDA | శంషాబాద్లోని హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు ఓ వర్గం యత్నించింది. నిజాం వారసులుగా చెప్పుకుంటూ తప్పుడు పత్రాలతో సుమారు 214 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది.
Hyderabad | ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తున్న రెవెన్యూ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు వీరంగం సృష్టించిన ఇద్దరు బస్తీ నేతలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు అయింది.
న్లైన్లో ఆర్థిక మోసానికి పాల్పడిన రంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దర్జీ ఉమామహేశ్వర్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలలో హషీష్ ఆయిల్ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను ఎస్ఓటీ మల్కాజిగిరి, భువనగిరి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి వారి వద్ద