సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
Hanuman Shobhayatra | ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో రేపు హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ శోభాయాత్ర జరిగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించ
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలిచిన సీఆర్ఎంపీ పథకాన్ని తిరిగి పునః ప్రారంభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కేసీఆర్ పథకాలను ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్ సర్కార్�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహరించిన తీరు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్గాంధీని కోలుకొని విధంగా దెబ్బకొట్టింది.
రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు అందరూ ఆ నాయకుడి గురించే మాట్లాడుకుంటున్నా రు. అనుకోని అవకాశంతో పెద్ద పదవిలోకి వచ్చిన ఆ నేత తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నది.
బేగంపేటలోని స్వామి రామానందతీర్థ అంటేనే ప్రకృతితో మమేకమైన సంస్థ. వనాలను కంటికి రెప్పలా చూసుకునే సంస్థ అది. ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై ప్రచారం చేసే బాధ్యతనూ నెత్తిన పెట్టుకుంది.