Y Satish Reddy | రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపింది అని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ పేరుతో చేసిన హడావుడి
Hyderabad | గోల్నాక ప్రాంతానికి చెందిన జీహెచ్ఎంసీలోని హార్టికల్చర్ విభాగంలో అధికారిగా పనిచేస్తున్న కె.విజయ్ కుమార్(56) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.
Madhura Nagar Police Station | మధురానగర్ పోలీస్ స్టేషన్ అనగానే మధురానగర్ ప్రాంతంలో వెతుకుతున్నారా? మీరు ఎంత వెతికినా అది కనిపించదు. ఎందుకంటే అది పక్కనున్న రహమత్ నగర్ డివిజన్లో ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు ఫిర్యాదుదారుల
Hyderabad | నకిలీ పత్రాలు సృష్టించి టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతులు తీసుకుని నిర్మిస్తున్న భారీ (ఆరంతస్తుల) నిర్మాణాన్ని శనివారం శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు.
Sri Ranganathaswamy Temple | జియాగూడ శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా రంగనాథస్వామి రథోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. రథోత్సవానికి మందు శ్రీ దేవి భూదేవి సమేత రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలిలో ఉన్న పలు పబ్లలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. దీంతో మాదాపూర్లోని అకాన్ పబ్లో ఒకరు డ్రగ్స్ తీసుకున్న
మళ్లీ కరోనా మహమ్మారి మరోసారి అలజడి సృష్టిస్తోంది. ఆసియా దేశాల్లో ఇప్పటికే కలకలం సృష్టిస్తున్న వైరస్ రెండు మూడు రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి తన ఉనికిని చాటుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురుడుపోసుకున్న ప్రతిపాదనలు ఒక్కొక్కటీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీలో భాగంగా 47 ప్రాంతాల్లో 37 చోట్ల ప్రాజెక్టు ఫలాలు అందుబాటులోకి రాగా...రెండో విడత ప్రతిపాదనలు కా
తెలంగాణ గౌడన్నల ఆత్మగౌరవ పతాక నీరా కేఫ్ కల్లు కాంపౌండ్గా మారనుందా? అంటే అవుననే అంటున్నారు కల్లుగీత కార్మికులు, గౌడ సంఘాల నాయకులు. టూరిజం కార్పొరేషన్ నుంచి కల్లుగీత కార్పొరేషన్లోకి విలీనం చేసుకున్న �