ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు | శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. శుక్రవారం శ్రీనగర్కాలనీ లోని ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
IMD | రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి భారత వాతావరణ కేంద్రం ( IMD ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు ర
ముగ్గురు అరెస్ట్ | తాము సీసీఎస్ పోలీసులమని చెప్పి అమీర్పేటలో ఓ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడ్ని బెదిరింది రూ.20 వేలు వసూలు చేసిన ముగ్గురిని ఎస్.ఆర్.నగర్ పోలుసులు అరెస్టు చేసి రిమాండ్కు �
Indira Park | నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కు అందరికీ సుపరిచితమే. ప్రేమికులకు అయితే ఆ పార్కు అడ్డా అని చెప్పొచ్చు. ఇక ఎన్నో మీటింగ్లకు ఆ పార్కు వేదిక అని కూడా చెప్పొచ్చు. ఈ తరుణంలో పార్కులో ప్రశాంత �
మోండా మార్కెట్ను తరలించం | మోండా మార్కెట్ను ఇక్కడి నుంచి తరలిస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఈ మార్కెట్ను అన్ని రకాలుగా అభివృద్ది పరిచేందుకు త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తలపాని శ్రీన
కలెక్టర్ శర్మన్ | కరోనా నియంత్రణ కోసం కంటోన్మెంట్లో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు.
మేయర్ విజయలక్ష్మి | జీహెచ్ఎంసీ పరిధిలో అందరికి టీకాలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్పెషల్ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేశామని గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు.
దళిత గిరిజనులు | దేశంలో దళిత, గిరిజన వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంది తప్ప చేసిందేమీ లేదని టీఆర్ఎస్ యూత్ జిల్లా ఇన్చార్జి మాధవరం నర్సింహ్మారావు అన్నారు.
రోడ్డు వెడల్పు | భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు రోడ్డు వెడల్పు కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అ