Gold | ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయివేటు బస్సులో 2.1 కిలోల బంగారం మాయమైంది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబైలోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో పని
హైదరాబాద్, ఆగస్టు 27: విదేశీ కంపెనీలకు పరిశోధన కేంద్రంగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. తాజాగా అమెరికాకు చెందిన టెట్
జర్నలిస్టు సదాశివశర్మ మృతి | ఆంధ్రభూమి ఎడిటర్గా పని చేసిన సీనియర్ జర్నలిస్టు ముళ్లపూడి సదాశివశర్మ (62) శుక్రవారం ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మరిణించారు.
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు
Rains | మరోసారి విస్తరించడంతో.. వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరక
కలెక్టర్ శర్మన్ | కరోనా నియంత్రణ కోసం కంటోన్మెంట్ లో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేస్తున్నామని కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు.
29న గంగ తెప్పోత్సవాలు | గంగ తెప్పొత్సవాలు ఈ నెల 29న పీవీ నరసింహారావు మార్గ్ గంగమ్మ గుడి వద్ద నిర్వహించనున్నట్లు తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబు తెలిపారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | రాబోయే 25 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసేందుకు రోడ్డు వెడల్పు పనులతో పాటుగా ఫ్లై, స్కై ఓవర్ నిర్మాణాలు చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ�
Double Bed Room | మలక్పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు ఏరియాలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఇండ్లను తొమ్మిది అ�
Ambedkar Open University | డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (బీఏ, బీకామ్,బీఎస్సీ)తో పాటు పీజీ (బీఎల్ఐఎస్సీ, డిప్లోమా) కోర్సుల్లో చేరడానికి గడువును సెప్టెంబర్ 3వరకు పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో త�