హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Rosaiah) భౌతికకాయానికి టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ వీసీ సజ్జనార్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రోశయ్యతో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
నేను గుంటూరు జిల్లా ఎస్పీగా పని చేసే సమయంలో అమరావతిలో జరిగిన కాలచక్ర కార్యక్రమంలో ఆయన చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ప్రజల మనసుల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
ఇవి కూడా చదవండి..
TTD | అలాంటి ప్రకటనలు నమ్మి మోసపోకండి : టీటీడీ
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..
Ramappa | రామప్పను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు
Siddipet | నెక్లెస్ పోగొట్టుకున్న మహిళ..గంటలోనే కేసును చేధించిన పోలీసులు