మెట్రో స్వాధీనం చేసుకోవడమే తరువాయి.. మెట్రో ఆస్తులను లెక్కగట్టి వాటిని వేలం వేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా నగరంలో మెట్రోకు సంబంధించిన భూముల చిట్టాను లెక్కించే పనిలో అధి�
గర రవాణా వ్యవస్థలో కలికితురాయిలా నిలుస్తుందనుకున్న మెట్రోరైల్ రెండో దశ ఇప్పటివరకు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్అండ్టీ నుంచి మొదటి దశను ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవడం ఒకటైతే... లక్షలాది మంది ప్రజ �
హైదరాబాద్ సిగలో మెరుపు తీగలాంటి మెట్రో రైలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీరని ఆర్థిక సమస్యగా మారబోతుందా? మే ఒకటి నుంచి మెట్రోను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియ కొలిక్కి రావడంతో
హైదరాబాద్ మెట్రోరైల్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, మెట్రోపాలిట�
రెండేండ్ల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టని సర్కార్.. ప్రతిపాదించిన ప్రాజెక్టులను కూడా పరిపూర్ణం చేయడంలో నేలచూపులే చూస్తున్నది. హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి 100 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామ�
Hyderabad Metro | సాంకేతిక లోపంతో మెట్రో రైలు జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దాదాపు 10 నిమిషాలపాటు రైలు ఆగిపోవడంతో ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ఇప్పుడు మొదటి దశ టేకోవర్ జంక్షన్ నిలిచిపోయింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విస్తరణ ప్రాజెక్టుల ప్రతిపాదనలు పట్టాలెక్కే దశకొచ్చాయేగానీ ఏనాడూ మొదటి దశ మెలిక తెర మీదకు రాలే
ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో కీలకమైన చారిత్రక కట్టడాల విషయంలో వివాదం ఇంకా తొలగలేదు. తాజాగా మెట్రో సంస్థను చారిత్రక కట్టడాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, వాటి స్థితిగతులపై సమగ్ర నివేదిక అందజేయాలని హ�
హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ పనులపై నివేదిక సమర్పించాలని, ఎంజీబీఎస్ నుంచి ఫలక్ను మా వరకు చేపట్టిన పనుల పరిస్థితిని తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
మెట్రో విలీన ప్రక్రియ గందరగోళంగా మారింది. వంద రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని కాంగ్రెస్ సర్కారు చెబుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో ఎన్నో చిక్కుముడులను పరిష్కరించాల్సి ఉన్నది. దీంతోనే వంద రోజుల �
మెట్రో ఉద్యోగుల సర్వీస్ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన 244 మంది సర్వీస్ను 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రి�
ప్రయాణికులకు కల్పించాల్సిన వసతుల విషయంలో అటు ఎల్ అండ్ టీ, ఇటు సర్కారు బంతాట ఆడుతూనే నగరంలో మెట్రో నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో ప్రయాణికులు అవస్థలుపడుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్ర
హైదరాబాద్ మెట్రో నిర్వహణ గందరగోళంగా మారింది. ప్రయాణికులు మెరుగైన రవాణా సదుపాయాలను అందించాల్సిన మెట్రో నిర్వహణ చోద్యం చూస్తోంది. మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతుండటంతో మెట్రో ప్రయాణం అసౌకర్యంగా మా�
హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం (టేకోవర్ ) చేసుకుంటామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ సరారు.. తీరా ఆచరణలోకి వచ్చేసరికి చతికిలపడింది. మూడు నెలల్లో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను లాగేసుకుంటామని సాక�
హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని సీఎస్ కే రామకృష్ణారావు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ అండ్ టీ అధిక