మెట్రో ఉద్యోగుల సర్వీస్ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన 244 మంది సర్వీస్ను 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రి�
ప్రయాణికులకు కల్పించాల్సిన వసతుల విషయంలో అటు ఎల్ అండ్ టీ, ఇటు సర్కారు బంతాట ఆడుతూనే నగరంలో మెట్రో నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో ప్రయాణికులు అవస్థలుపడుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్ర
హైదరాబాద్ మెట్రో నిర్వహణ గందరగోళంగా మారింది. ప్రయాణికులు మెరుగైన రవాణా సదుపాయాలను అందించాల్సిన మెట్రో నిర్వహణ చోద్యం చూస్తోంది. మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతుండటంతో మెట్రో ప్రయాణం అసౌకర్యంగా మా�
హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం (టేకోవర్ ) చేసుకుంటామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ సరారు.. తీరా ఆచరణలోకి వచ్చేసరికి చతికిలపడింది. మూడు నెలల్లో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను లాగేసుకుంటామని సాక�
హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని సీఎస్ కే రామకృష్ణారావు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ అండ్ టీ అధిక
హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశపై గంపెడాశలు పెట్టుకున్న రేవంత్ సర్కార్కు కేంద్రం ఝలక్ ఇచ్చిందా? ఏడాదిగా రెండో దశ డీపీఆర్ను నానబెట్టిన కేంద్ర సర్కారు మొదటి దశపై పెట్టిన పీటముడిని చాకచక్
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ ఆగమాగమైంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం దేవుడెరుగు.. కనీస మౌలిక వసతులు కల్పించడమే కష్టంగా మారింది. మెట్రో సంస్థ నిర్లక్ష్యంతో నిర్వహణ గాలికొదిలేసినట్లుగా మారింది
మెట్రో సంస్థ అందిస్తున్న సేవలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఆర్టీసీ బస్సులకంటే ఎక్కువ ఛార్జీలతో మెట్రోలో ప్రయాణిస్తున్నా... తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో మెట్రో సంస్థ విఫలం అవుతుందని ఆవేదన చ�
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజేంద్రనగర్ నియ�
రాష్ట్రం నుంచి మరో ప్రపంచ దిగ్గజ కంపెనీ తప్పుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో పలు కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఎల్అండ్టీ చేరి�
మెట్రో స్టేషన్లో ఖాళీ జాగా లేదంటూ ప్రయాణికులను అడ్డుకున్న ఘటనపై ఇప్పటివరకు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగస్టు 26న రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో జరిగినా, దీనిపై చర్యల�
ఆకాశమెత్తు ఆశయాలు ఉన్నా... ఆచరణలో అట్టడుగున ఉన్నట్లుగా సిటీ మెట్రో పరిస్థితి మారింది. అందుబాటులోకి వచ్చిన పదేళ్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 11లక్షలకు చేరుతుందనే అంచనాల నడుమ...
నార్త్ సిటీ మెట్రో సాధనలో కమ్యూనిటీ భాగస్వామ్యానికి మేడ్చల్ మెట్రో సాధన సమితి సన్నాహాలు చేస్తోంది. 30 లక్షల మంది జనావాసం ఉండే ఈ ప్రాంతానికి మెట్రో ఆవశ్యకతను తెలుపుతూ, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువ
నగరంలో మెట్రోకు ఆదరణ పెరుగుతున్న నష్టాల పేరిట ప్రయాణికులకు అరకొర వసతులే అందుతున్నాయి. మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా 69 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి రాగా, నిత్యం 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కానీ మె