హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చిందే ప్రజారవాణా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం శరవేగంగా విస్తరించిన నగర పరిధికి అనుగుణంగా విస్తారమైన రవాణా సదుపాయాల కల్పన అనివార్యమైంది. ఆధునాతన, మా
దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న మెట్రో పాలిటన్ నగరం హైదరాబాద్. గ్లోబల్ టెక్నాలజీ హబ్గా, జీసీసీలకు కేరాఫ్గా, దేశానికి భారీ జీఎస్టీలను వసూలు చేయిస్తూ.. అంతర్జాతీయ ఎగుమతులు, ఉద్యోగ అవకాశాలు అంది
హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చడం మరిచి.. అధికారుల కుర్చీలను భర్తీలో చేయడంలో మైలురాళ్లను చేరుకున్నది. హైదరాబాద్ వాసుల రవాణా కష్టాలన�
హైదరాబాద్ మెట్రో రైలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుగ్లక్ మార్క్ చర్యలతో విధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రోజుకో విధానంతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కలిగి
KTR | సీఎం రేవంత్ రెడ్డి రాగానే తీసుకున్న తుగ్లక్ నిర్ణయం ఎయిర్ పోర్ట్ మెట్రో రద్దు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేస్తున్నవ్ నాయనా అంటే చెప్పడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్య
ప్రజల సొమ్మును కాపాడాల్సిన ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొకి ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని మెట్రో నిర్వహణను ప్రభుత్వం చూస్తున్నది. అయితే �
మెట్రో రైలు ప్రయాణం ఇప్పుడు సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. మెట్రో సేవల విస్తరణపై ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం... స్వాధీనం చేసుకుని చేతులు దులుపుకొన్నది. ఆచరణలో ఏమాత్రం సాధ్యం కానీ హామీలతో మెట్రో
మెట్రో స్వాధీనం చేసుకోవడమే తరువాయి.. మెట్రో ఆస్తులను లెక్కగట్టి వాటిని వేలం వేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా నగరంలో మెట్రోకు సంబంధించిన భూముల చిట్టాను లెక్కించే పనిలో అధి�
గర రవాణా వ్యవస్థలో కలికితురాయిలా నిలుస్తుందనుకున్న మెట్రోరైల్ రెండో దశ ఇప్పటివరకు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్అండ్టీ నుంచి మొదటి దశను ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవడం ఒకటైతే... లక్షలాది మంది ప్రజ �
హైదరాబాద్ సిగలో మెరుపు తీగలాంటి మెట్రో రైలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీరని ఆర్థిక సమస్యగా మారబోతుందా? మే ఒకటి నుంచి మెట్రోను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియ కొలిక్కి రావడంతో
హైదరాబాద్ మెట్రోరైల్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, మెట్రోపాలిట�
రెండేండ్ల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టని సర్కార్.. ప్రతిపాదించిన ప్రాజెక్టులను కూడా పరిపూర్ణం చేయడంలో నేలచూపులే చూస్తున్నది. హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి 100 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామ�
Hyderabad Metro | సాంకేతిక లోపంతో మెట్రో రైలు జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దాదాపు 10 నిమిషాలపాటు రైలు ఆగిపోవడంతో ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ఇప్పుడు మొదటి దశ టేకోవర్ జంక్షన్ నిలిచిపోయింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విస్తరణ ప్రాజెక్టుల ప్రతిపాదనలు పట్టాలెక్కే దశకొచ్చాయేగానీ ఏనాడూ మొదటి దశ మెలిక తెర మీదకు రాలే
ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో కీలకమైన చారిత్రక కట్టడాల విషయంలో వివాదం ఇంకా తొలగలేదు. తాజాగా మెట్రో సంస్థను చారిత్రక కట్టడాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, వాటి స్థితిగతులపై సమగ్ర నివేదిక అందజేయాలని హ�