దోమల నివారణతోనే సీజనల్ వ్యాధులకు చెక్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో అవగాహన జూబ్లీహిల్స్ జోన్ బృందం, జూలై31: దోమల నివారణతోనే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని.. పరిసరా
మన్సూరాబాద్, జూలై 31: మన్సూరాబాద్, నాగోల్ డివిజన్ల పరిధిలో ఆదివారం బోనాల ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మన్సూరాబాద్ ఆగమయ్యకాలనీ, చింతలకుంట, నాగోల్ డివిజన్ బండ్లగూడలోని పోచమ్మ దేవాలయం, నల్ల పో
ఏడాది పొడవునా రైతులకు అందుబాటులో తీసుకెళ్లి నాటడమే తరువాయి కందుకూరు మండలం వాణిజ్య పంటలతో పాటు కూరగాయాల సాగుకు ప్రసిద్ధి. వాన కాలంలో రైతులు సాధారణంగా పత్తి, కంది, మొక్క జోన్న పంటల తర్వాత కూరగాయాల సాగుకు ప�
ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా ఆర్కేపురం, జూలై 31: ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరలకే అందించేందుకు ఆసుపత్రి నిర్వాహకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. కొత్తపేటలో పా
కుత్బుల్లాపూర్, జూలై 31: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం నియోజకవర్గానికి చెందిన పలు స్వచ్ఛంద సంఘాలు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులత�
దోమల నివారణకు కృషి నీటి నిల్వలు లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఉప్పల్, జూలై 31 : పరిసరాల పరిశుభ్రతను పాటి స్తూ, వ్యాధుల నివారణకు కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ము�
రామంతాపూర్, జూలై 31 : ఉప్పల్, చిలుకానగర్, తదితర ప్రాంతాల్లో ఆదివారం బోనాలు ఉత్సవాలు అం గరంగ వైభవంగా జరిగాయి.. మహిళలు బోనంతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకుల
2410 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు 50 ప్రాంతాల్లో రోడ్లకు అధిక ప్రాధాన్యత జీహెచ్ఎంసీ, 10 శివారు మున్సిపాలిటీల్లో మెరుగైన మౌలిక వసతుల కోసం అనుమతులు త్వరలోనే పనులు చేపట్టనున్న హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ అథ
రామకృష్ణ మఠంలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సిటీబ్యూరో, జూలై 30(నమస్తే తెలంగాణ): దేశం కోసం వివేకానందుడు నిత్యం తపించారని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద అన్నారు. రామకృష్ణ మఠంలో శనివారం ఆజాదీ కా
వీసీ ప్రొఫెసర్ సీతా రామారావు అంబేదర్ వర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు బంజారాహిల్స్, జూలై 30: పూర్వ విద్యార్థులే విశ్వవిద్యాలయం, సమాజానికి మధ్య అనుసంధానకర్తలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవ�
నిద్రలోకి వెళ్లగానే నిలువు దోపిడీ ఇద్దరు నిందితుల అరెస్టు మారేడ్పల్లి, జూలై 30 : రైళ్లలో ప్రయాణికుల్లా నటిస్తూ తినుబండారాల్లో మత్తు పదార్థాలను కలిపి ప్రయాణికులకు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ద�
మేటి దేశాలకు తీసిపోని విధంగా ఫలితాలు అమెరికా వర్సిటీ ఆగ్రానమీ హెడ్ ప్రొ.రాజ్ ఖోస్లా హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ)/ వ్యవసాయ యూనివర్సిటీ: డిజిటల్ వ్యవసాయానికి భారత్లో అపార అవకాశాలున్నాయని అమెరికా
రోడ్డు ప్రమాదంలో కొడుకుకి బ్రెయిన్డెడ్ అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులు మన్సూరాబాద్, జూలై 30: చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రుల�