తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జి.హరగోపాల్ సుల్తాన్బజార్, ఆగస్టు 3 : దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానంతో సుమారు 90 శాతం మంది విద్యార్థులు నాణ్యమైన విద
రూపాయలతో అభివృద్ధి పనులు కాలనీలలో వీడీసీసీ రోడ్ల నిర్మాణం వ్యక్తం చేస్తున్న స్థానికులు కవాడిగూడ, ఆగస్టు 3: భోలక్పూర్ డివిజన్లో నాడు అధ్వానంగా ఉన్న రోడ్లు నేడు అందంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉ
సీసీసీ నుంచే ట్రై కమిషనరేట్ల పర్యవేక్షణ ట్రాఫిక్, లా అండ్ అర్డర్లో దూకుడు మరింత వేగంగా కేసుల దర్యాప్తు ఆధునిక హంగులతో కమాండ్ కంట్రోల్ రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే �
600 మంది విద్యార్థులకు షూ, సాక్స్, టై, బెల్ట్, పెన్నులు ఉచితంగా పంపిణీ కీసర, ఆగస్టు 2: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అ�
విదేశీ విద్యనభ్యసించేవారికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం విద్యార్థులకు సన్న బియ్యంతో మంచి పౌష్టికాహారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితారెడ్డి ఎతుబార్ రెవెన్యూ పరిధిలో చేవెళ్ల గురుకుల బాలికల జూనియర్ కళా�
50 పడకల ఆసుపత్రికి నేడు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన మేడ్చల్ రూరల్, ఆగస్టు 2: మేడ్చల్ పట్టణంలో 50 పడకల మాతాశిశు దవాఖాన ఏర్పాటు కానున్నది. ప్రస్తుతం ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) వెనుకభా�
ఆత్మగౌరవం చాటేలా గౌడ వసతి గృహం నిర్వహణ 530 మంది విద్యార్థులకు ఆశ్రయమిస్తున్న గౌడ హాస్టల్ 2016 ఉద్యోగ నోటిఫికేషన్లో 68 మందికి ఉద్యోగాలు స్వరాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు గౌడ హాస్టల్ అధ్యక్షుడు ప�
జీడిమెట్ల, ఆగస్టు 2: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను బాలానగర్ ఎస్ఓటీ, శామీర్పేట్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి రూ.80లక్షల 350 కిలోల గంజాయి, రెండు కార్లు, 6 మ�
అక్టోబర్ 28 వరకు నడువనున్న ప్రత్యేక రైళ్లు సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): దిబ్రూగర్ – ఎస్ఎంవీటి బెంగళూరు స్టేషన్ల మధ్య మొత్తం 26 వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధి�
నిందితులను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు జహీరాబాద్లో పట్టుబడ్డ నిందితుడు ముజాయిద్ మాదాపూర్, ఆగస్టు 2: భూ వివాదాలతో ఒకరిని హతమార్చిన ఘటన సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న�
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్ 20 తులాల వెండి గిన్నె స్వాధీనం దుండిగల్, ఆగస్టు 2: తాళం వేసి ఉన్న విల్లాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఓ సభ్యుడిని బాచు
జంట జలాశయాలకు పెరుగుతున్న ప్రవాహం మూసీలోకి చేరుతున్న4,084 క్యూసెక్కుల నీరు సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఎగువన విస్తారంగా కురుస్తున్న వానలతో జంట జలాశయాల్లోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఉస్�
ముషీరాబాద్, ఆగస్టు 2: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంగం జాతీయ కన్వీనర్ చెరుకుల రాజేందర్ తెలిపారు. మంగళవార�