ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నహైదరాబాద్ గ్రోత్ కారిడార్ క్షేత్ర స్థాయిలో మూసీ తీర ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాల నుంచి వచ్చే వరద నీరు మూసీ నదిని ముం�
ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్యం కేంద్రం నిర్వాకం వల్లే ఎయిమ్స్లో అధ్వాన సేవలు త్వరలో 57 ఏండ్లు నిండిన వారికి కొత్త పింఛన్లు శామీర్పేటలో పోస్టుమార్టం కేంద్రం పునరుద్ధరణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీ�
జంట జలాశయాల నుంచి మూసీలోకి.. సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఎగువన విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జంటజలాశయాలు హిమాయత్సాగర్, గండిపేటలకు వరద కొనసాగుతోంది. ఈ సీజన్లో తొలిసారి జూలై 10 తేదీనే గ
75 ప్రాంతాల్లో ఫ్రీడం పార్కులు 75 చోట్ల 75 మొక్కల చొప్పున నాటేలా.. 10వ తేదీన చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయం సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 75 చోట్ల
మరింత విస్తరించనున్న దవాఖాన వైద్య సేవలు నూతన భవన నిర్మాణానికి చర్యలు ఎర్రమంజిల్ కాలనీలో 32.16 ఎకరాల్లో నిర్మాణం సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) స�
ఇచ్చిన చిరునామాలో ఉండాలన్న అధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రస్తుతమున్న ఇంటి చిరునామాలో అందుబాటులో ఉండాలని బల్దియ�
ఖైరతాబాద్, ఆగస్టు 3 : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం లేస్ అకాడమీ ఉచిత ఆప్టిట్యూడ్ శిక్షణ అందిస్తోంది. కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్, సివిల్స్ తదితర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవు�
హోం మంత్రి మహమూద్ అలీ హయత్నగర్, ఆగస్టు 3 : దేశంలోనే తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది సేవలు నంబర్ వన్ స్థానంలో ఉన్నాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని �
మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డి సమక్షంలో చేరిక కీసర, ఆగస్టు 3 : కీసర మండలం భోగారం గ్రామానికి చెందిన ఇతర పార్టీల నుంచి 100 మంది కార్యకర్తలు, నాయకులు మేడ్చల్లో మంత్రులు హరీశ్ రావు, చామకూర మల్లారెడ్డి సమక్షం�
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ పేరుతో పాఠశాల.. కార్పొరేటర్ శ్రీనివాస్రావు కోటి విరాళం కేపీహెచ్బీ కాలనీలో ఉన్నత పాఠశాల నిర్మాణానికి కృషి కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 3: పేద విద్యార్థులకు ఎల్లవేళ�
ఖైరతాబాద్, ఆగస్టు 3 : బ్రహ్మకుమారి శ్రీనగర్కాలనీ సేవా కేంద్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 6న శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపంలో సాయంత్రం 5.30గంటలకు రజతోత్సవ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కేంద్రం �
రహ్మత్నగర్, బోరబండ డివిజన్ ప్రజలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హామీ ఎస్పిఆర్ హిల్స్లో వాటర్ రిజర్వాయర్కు కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి భూమిపూజ ప్రజల దశాబ్దాల కల సాకారం చేసేందుకు ప్రభుత్వ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు 3 : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో దళా రీ వ్యవస్థకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు అం దేలా చూస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని కుత్బుల�
చర్లపల్లి, ఆగస్టు 3 : జర్నలిస్ట్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నా రు. ఏఎస్రావునగర్ డివిజన్, టీఎస్ఐఐసీ కాలనీలో నూతనంగా నిర్మించిన కాప్రా ప్ర
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 3 : మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని మహిళలు స్వయం సంవృద్ధిని సాధించేలా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోనల్ ఆఫీస్ మ