ముఠా గోపాల్ ముషీరాబాద్ /కవాడిగూడ/ చిక్కడపల్లి, ఆగస్టు 6 : తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్సార్ అశించినట్టే నేడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్�
ప్రదర్శనలో కొలువుదీరిన విద్యుత్ బస్సులు ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాదాపూర్, ఆగస్టు 5: ఆటో రంగంలో విద్యుత్తో నడిచే వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో విద్యుత్తో నడిచే ద్విచ�
వాటి స్థితిగతులను మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. రహ్మత్నగర్లో మోడల్ అంగన్ వాడీ కేంద్రం ప్రారంభం నాట్కో సంస్థ సేవలు అభినందనీయం జూబ్లీహిల్స్, ఆగస్టు 5: అంగన్వాడీల బల�
దేశం నుంచి నాలుగు ఔత్సాహిక స్టార్టప్ల ఎంపిక శేరి లింగంపల్లి, ఆగస్టు 5: ఔత్సాహిక స్టార్టప్లు, నూత న టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఒప్పో ఎలివేట్-2022’ పేరిట నిర
8 నుంచి 22వరకు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు వేడుకల్లో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తాం ఇంటికో జెండా అందజేస్తాం 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి దేశభక్తిని పెంపొందించేందుకు 563 స్రీన్స్లలో ప్రదర్శన మ�
గ్రేటర్లో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని పూజలు అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ బేగంపేట్ / చార్మినార్ ;శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని గ్రేటర్ వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతా�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి 163 షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పహాడీషరీఫ్, ఆగస్టు 5: మేనమామ లాగా ప్రతి ఆడబిడ్డ వివాహానికి లక్షరూపాయలకు పైగా అందిస్తున్న గొప్ప మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని వి�
నాట్కో సంస్థ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్,ఆగస్టు 5: ఆట పాటల అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. సంపన్నులు తమ పిల్లలను ప్లే స్కూల్లలో చదివించినట్లుగా పేదలు తమ చిన�
గోల్నాక, ఆగస్టు 5 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం రిలీఫ్ఫండ్ పథకం పేదలకు ఆపన్నహస్తంలా మారిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాట
ముషీరాబాద్, ఆగస్టు 5: జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో జోరుగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గుంతల రోడ్డు సమస్యలకు తావులేకుండా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపడుతున్నా రు. ఇంజినీరి�
అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆర్షితులై పార్టీలో చేరికలు ముఠా గోపాల్ చిక్కడపల్లి, ఆగస్టు 5 : పేదలకు ఆదుకునే శక్తి దేశంలో కేసీఆర్ ఒక్కరికే ఉందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. సీఎం పేదలు, మైనార్టీలకు అ�
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 5: రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ టీఆర్ఎస్ పార్టీయేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని బజారు వేషా
అబిడ్స్, ఆగస్టు5: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్న�