సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 8 నుంచి 22 వరకు భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎంఏ అండ్ యూడీ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
అబ్బురపరుస్తున్న స్వాతంత్య్ర సంబురాలు నగర వీధుల్లో త్రివర్ణ రెపరెపలు కాంతులీనుతున్న కూడళ్లు, చారిత్రక కట్టడాలు ఘనంగా జాతీయ జెండాలు,స్టిక్కర్ల పంపిణీ పతాకాలు అందజేసిన కేకే, మంత్రులు, సీఎస్, కలెక్టర్లు
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జవహర్నగర్, ఆగస్టు 9: సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జవహర్నగర్ కార్పొరేషన్ పరిధి…25వ డివిజన్కు చెందిన వరమ్మ వైద్య స
సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ఒక మహత్తర ప్రాజెక్ట్ మెట్రో రైలు నిర్మాణంలో ఎదురైన అనుభవాలు, అడ్డంకులనే ఆధారంగా రాసిన సుదీర్ఘ కవితల సారమే ‘మేఘ పథం మెట్రో కవితా ఝర�
తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 9: దేశభక్తుల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో సీస పద్యాలతో రచించిన కవులను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు అభినందించారు. నవ్య సాహితీ సమితి, అబ్జ క్రియేషన్స్ సం
చార్మినార్, ఆగస్ట్ 9;కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో అమరులైన తమ పూర్వికులను స్మరించుకుంటూ షియా వర్గీయులు సంతాప దినాలను పది రోజులుగా పాటించారు. మొహర్రం మాసంలో పదోరోజున షియా వర్గీయులు యుద్ధంలో మరణించిన
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 9: భారత విదేశాంగ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నూతనంగా తీర్చిదిద్దారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జై శంకర్ అన్నారు. జాతి ప్రయోజనాలే ప్రధానంగా విశ్వానికి మం�
నాంపల్లి క్రిమినల్ కోర్టు, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)/మారేడుపల్లి: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారయత్నం చేసిన కేసులో దక్కన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విజయ భాస్కర్కు నాంపల్లి 11వ సెషన్ కోర్టు 13 సం�
– త్వరలోనే అందుబాటులోకి సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): నగరానికి రక్షణ కవచంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి రెప్ప వాల్చకుండా నిఘా పెట్టాయి. కానీ మరి వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చూడాలి..? అనే ప్రశ్�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి నియోజకవర్గం వ్యాప్తంగా జాతీయ జెండాలు పంపిణీ హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభు�
నేడు జాతీయ పతాకాల పంపిణీ స్వయం సహాయక బృందాలతో 20 లక్షల గృహాలకు.. ప్రజలందరూ భాగస్వాములు కావాలి: కమిషనర్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత
నగరవ్యాప్తంగా వజ్రోత్సవాలు షురూ జాతిని చీల్చే కుట్రలను.. ఐక్య కంఠంతో ఖండిద్దాం అన్నార్తులు.. అనాథలు లేని దేశం కోసం జాతిపిత మహత్మాగాంధీ చూపిన దారిలో పునరంకితమవుదాం.. భారతదేశాన్ని కాపాడుకుందాం. – సీఎం కేస
నగరంలో కొత్త ట్రెండ్ స్పందన బాగుంది.. విద్యార్థుల నుంచి సెయింట్ పీటర్స్యాజమాన్యం నెలకు రెండుసార్లు బ్యాగ్లెస్ డే నిర్వహించేందుకు సన్నద్ధం సికింద్రాబాద్, ఆగస్టు 8: నగర పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 11వ త�