పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాల బదులు సహజరంగులు, మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఏటా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సీఎం కేసీఆర్ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి విద్యార్థి,
ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో గడీకోట ప్రాంగణంలోని వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం పార్కును ప్రారంభించి �
సమాజ సేవలో వాసవి సేవా కేంద్రం ఆదర్శంగా నిలుస్తున్నదని డీఐజీ (జైళ్ల శాఖ) డాక్టర్ డి. శ్రీనివాస్ అన్నారు. ఖైరతాబాద్లోని వాసవి సేవా కేంద్రంలోని కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన వాసవి సేవా కేంద్రం వ్య�
స్వతంత్ర వజ్రోత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. ఈనెల 22 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాల రెపరెపలతో అంబరాన్నంటే వజ్రో�
జాతీయ భావంతో ప్రతి ఒక్కరూ మెలగాలి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన నేతలు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపా
ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురసరించుకొని బుధవారం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 75 ఫ్రీడమ్ పారులను ప్రారంభించారు.
ఫ్రీడమ్ పార్కుల ప్రారంభం మొక్కలు నాటిన మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే , కార్పొరేటర్లు స్వాతంత్య్ర వజ్రోత్సవంలో భాగంగా నియోజకవర్గంలో బుధవారం వన మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్, వెంకటేశ్వర�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆజంపురాలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.