పెట్టుబడుల స్వర్గధామంగా విశ్వఖ్యాతి దేశ, విదేశీ కంపెనీల స్థాపన సర్కారు దూరదృష్టితో మెరుగైన వసతుల కల్పన నగర నలుమూలలా వ్యాపార కేంద్రాలు, బిజినెస్ డిస్ట్రిక్స్ అగ్రస్థానానికి ఆఫీస్ మార్కెట్ స్పేస్ �
హోంమంత్రి మహమూద్ అలీ ఘనంగా మదీన మహిళా డిగ్రీ, పీజీ కళాశాల స్నాతకోత్సవం తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 12: మహిళా విద్యను ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ కళాశాలలు ప్రోత్సహించాలని హోం మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చ�
బంజారాహిల్స్లో రూ.300 కోట్ల స్థలం ఆక్రమణకు యత్నం పట్టపగలే స్థలంలోకి వచ్చి హంగామా 10 మంది నిందితుల అరెస్టు బంజారాహిల్స్, ఆగస్టు 12: నగరం నడిబొడ్డున సుమారు మూడువందల కోట్ల విలువైన స్థలాన్ని పట్టపగలే కబ్జా చేస�
కొనుగోలుదారుడికిరూ.15 లక్షలివ్వండి రూ.50 వేలు నష్టపరిహారం నిర్మాణ సంస్థకు వినియోగదారుల కమిషన్ ఆదేశం నష్టపరిహారంగా రూ.50వేలు ఇవ్వాలని శ్రీసాయి ప్రణవి హోమ్స్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశం సిటీ
ఘనంగా రాఖీ వేడుకలు సీఎం ఫ్లెక్సీలకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, లబ్ధిదారులు పలుచోట్ల వృక్షాబంధన్ సోదరసోదరీమణుల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్. నేను నీకు రక్ష..అంటూ సోదరికి అభయమిచ్చే వేడుక. శుక్రవారం
సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా బస్సు రవాణా సేవలను ప్రత్యేకంగా అందిస్తున్నది. టీఎస్ ఆర్టీసీ ఈ నెల 13న సాయంత్రం నాలుగు గంటలకు ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ బస్ పరేడ�
సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా ఓ రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. హైదరాబాద్ మహా నగరానికి మం చినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ ఫేజ్-1కి సంబంధించి మీరాలం ఆలియాబాద్
కిస్మత్పురాలో 5.47 ఎకరాల్లో మూడు టవర్లతో ప్రాజెక్టు నిర్మాణం సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): థీమ్ ఆధారిత ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రముఖంగా పేరొందిన గిరిధారి హోమ్స్ తాజాగా టీఎస్పీఏ జంక్షన్ సమీపం�
కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సం చేయనున్న న
సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఆంగ్లంపై పట్టు సాధించేందుకు యువతకు 30రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ (ఆస్క్స్)-ఫూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫికల్
మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంగళరావునగర్, ఆగస్టు 12: స్వా తంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అమృత్ మహోత్సవాల సందర్భంగా శుక్రవారం
కవాడిగూడ, ఆగస్టు 12: అట్టడుగు వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. దళితబంధు ద్వారా బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ట�
ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘనంగా రాఖీ పౌర్ణమి వెల్లివిరిసిన ఆత్మీయరాగాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టిన మహిళలు చిక్కడపల్లి/కవాడిగూడ/ముషీరాబాద్, ఆగస్టు 12: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మ�
నియోజకవర్గంలో సీఎం కేసీఆర్తో రక్షాబంధన్ కార్యక్రమం తెలంగాణలోని ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఆత్మబంధువని, వారి కష్టసుఖాలను గురించి ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్య�
స్వతంత్ర సమర యోధుల త్యాగాలు వెల కట్టలేనివి: పాండు రంగారెడ్డి బడంగ్పేట, ఆగస్టు 12: స్వతంత్ర సమర యోధుల త్యాగాలు వెల కట్టలేనివని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి పేర్కొన్నారు. బడ