రాష్ట్రంలోనే నంబర్వన్.. బోరబండ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాల3025 మందికి విద్యాబుద్ధులు నేర్పుతున్న ఏకైక పాఠశాలసిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ) ; రాష్ట్రంలో ఇంగ్ల్లిష్ మీడియం స్కూళ్లకు ప్రజాదరణ పె
నేడు మహేశ్వరంలో మంత్రి కేటీఆర్ పర్యటనరాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిమహేశ్వరం, జనవరి 28: మహేశ్వరం నియోజకవర్గంలో రూ.371 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఐటీ, పురపాలక శాఖ మం�
ఇద్దరు ఖాతాదారుల పాత్రలేనట్లే..కీలకంగా మారిన ఆమె అకౌంట్ఈశాన్య రాష్ర్టాలకు ప్రత్యేక బృందాలుముమ్మరంగా ‘మహేశ్ బ్యాంక్’దోపిడీ కేసు దర్యాప్తుసిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): మహేశ్ బ్యాంక్ సైబర్
సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): బిట్కాయిన్ ట్రేడింగ్ పేరిట ఓ ఇంజినీర్ ఖాతా ఖాళీ చేశారు సైబర్నేరగాళ్లు. కూకట్పల్లికి చెందిన సదరు ఇంజినీర్ని బిట్కాయిన్-ఫార్చ్యూన్ బీఐపీ35 వాట్సాప్ గ్రూపులో
సంకల్పబలంతో ఎస్ఐ సాధించిన స్వప్నారెడ్డి తొలి యత్నంలో విఫలం..రెండో ప్రయత్నంలో పదిలం మొదట ఫారెస్టు ఉద్యోగానికి,ఆ తర్వాత ఎస్ఐ పోస్టు చిన్ననాటి నుంచే ఖాకీ కొలువు అంటే మక్కువ వెంగళరావునగర్, జనవరి 26: పట్టుద
వైరస్ వేగంగా విస్తరిస్తున్నది.. జాగ్రత్తగా ఉండాలిఅభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్చిక్కడపల్లి, జనవరి 14 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కృషి �
కార్వాన్, జనవరి 14: మకర సంక్రాంతిని పురస్కరించుకుని కార్వాన్ రజక సంఘం ఆధ్వర్యంలో గిర్కపల్లిలోని గిర్క మైసమ్మ, ఈదమ్మలకు శుక్రవారం ఘనంగా ఉమ్మ డి బోనాలు సమర్పించారు. ఈ ఏడాది 185వ వార్షికోత్సవాన్ని పురస్కరిం�
శేరిలింగంపల్లి, జనవరి 14: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెస్ట్జోన్ కమిషనర్ ప్రియాంక ఆల ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య విభాగం సిబ్బంది రంగోలి ముగ్గులు వ�
కరోనా కష్టాలు తొలగిపోవాలిమంత్రి సబితా ఇంద్రారెడ్డిఆకట్టుకున్న రంగవల్లులుకందుకూరు, జనవరి 14 : కందుకూరు, జనవరి 14 : సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెల్లో సందడి నెలకొంది. పట్నం నుంచి బంధువులు పల్లెటూర్లకు తరలి �
నేరేడ్మెట్/ మల్కాజిగిరి/ గౌతంనగర్, జనవరి 14: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా భోగి రోజున శుక్రవారం శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9గంటల నుంచే ఆలయానికి భ