ఉన్న చోట నుంచే ఖరీదైన వైద్యసేవలను పొందే సదావకాశాన్ని నిరుపేదల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ సర్కార్ ఈ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నది.
గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తానని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి తెలిపారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని హమీదుల్లానగర్ గ్రామ సర్పంచ్ సతీశ్యాదవ్కు రూ.10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్( నిధులు) కేటాయ�
పలు కాలనీల్లోని ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లన్నీ గుంతలుగా మారాయి.కాలనీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్ల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
ఆస్తి పన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను పరిష్కార వేదికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రారంభమైన వేదికలు మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతాయి.
కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరింత వేగం పెంచారు. 15 ఏండ్ల నుంచి మొదలుకుని అన్ని వయస్కుల వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. 60 ఏండ్లు పైబడిన వారికి, ఫ్రంట్ వారియర్స్కు బూస్టర్ డోస్ వ�
గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీలో సీనియారిటీ ప్రకారం ఉద్యోగులకు మార్చిలోగా ఇండ్ల స్థలాలను అందించేలా కృషి చేస్తున్నట్లు భాగ్యనగర్ టీఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ�
తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం, ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శతాధిక కవుల కవితా నీరాజనం పేరిట రూపొందించిన ‘మహా సంకల్పం’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ఈనెల 17న యూసుఫ్గూడలో శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మె�