గ్రేటర్లో పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, నిరంతరం శానిటేషన్పై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సూచించారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆబిడ్స్ ఏసీపీ వెంకట్రెడ్డి సూచించారు. సోమవారం హిమాయత్నగర్,నారాయణగూడలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జ్వర సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారికి కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
నల్లమందు విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన (1.5 కిలోలు) నల్లమందు, ఓ ద్విచక్రవాహనం, రెండు సెల�
‘రాజ్యాంగ మార్పుపై దేశ వ్యాప్తం గా చర్చ జరగాలి.. సీఎం కేసీఆర్ ఏ సందర్భంలో అన్నారో గ్రహించాలి.. ఆయన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దు’ అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు.
దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు దేశంలోనే చరిత్రను సృష్టిస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఇస్లామిక్ సోషల్ సర్వీస్ అనే స్వచ్ఛంద సంస్థ కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని దానం చేసి తమ సేవా భావాన్ని చాటుకున్నది.
మహబూబియా పాఠశాలలో ప్రిన్సిపాల్గా విధులు పని చేసిన ప్రతీ చోట ప్రత్యేక గుర్తింపు సొంత నిధులతో పాఠశాల అభివృద్ధికి కృషి మన ఊరు మన బడి నిధులతో మరింత శోభ 1989లో ఉపాధ్యాయురాలిగా వరంగల్లో సుధారాణి ఉద్యోగ ప్రస్థ
అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం అవసరమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సబబేనని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలప