యూసుఫ్గూడ సర్కిల్లో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా చేయనున్నారు. యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి రహ్మత్నగర్ వరకు ప్రతిపాదిత 80 నుంచి 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు బల్దియా అధికారులు �
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం అన్ని రకాల వైద్య సేవలు పేదలకు అందేలా కృషి చేస్తున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి శాఖ ల మంత్రి జి. కిషన్రెడ్డి, ఎమ్మెల్యే
నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్పేట డివిజన్ పటేల్నగర్లో రూ.13 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేస్
అల్లాపూర్లోనీ బస్తీలు నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఆదర్శ కాలనీలుగా మారుతున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న అల్లాపూర్.. గతంలో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన కాలనీలు.. నేడు సకల వస
మేడ్చల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూ చించారు.
రైతును రాజు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు నిజం చేస్తున్నాడు. మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో రైతులు గ్రామ గ్రామాన సంబురాలు చేసుకుంటున్నారు.
ఏసుక్రీస్తు లోకరక్షణ కోసం శిలువ ఎక్కిన రోజును గుర్తుచేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే గుడ్ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వ�
గత కొన్నేళ్లుగా గ్రేటర్ను వర్షాకాలం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. నాలాల ఆక్రమణలు, మత్తడిపై నిర్మాణాలు చేపట్టడంతో చాలా చోట్ల చెరువు కట్ట కింద ఉండే కాలనీలతో పాటు వెనుక ఉన్న కాలనీలు వర్షాకాలం వచ్చిం�
తెలంగాణ రాష్ట్రంలో దళిత కుటుంబాలు ఉన్నతంగా బతకాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని, ఆ కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే సమున్నత ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకంతో దేశమ
డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో దళిత బంధు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.