గ్రామాల నుంచి వలసలను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తున్నది. మండలం వ్యాప్తంగా మొత్తం 10,300 జాబ్ కార్డులున్నాయని అధికారులు తెలిపారు. జాబ్కార్డు దారులు ఉపాధి
సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని నేదునూరు, జైత్వారం, తిమ్మాపూర్, లేమూరు, అగర్మియాగూడ, దన్నారం, దెబ్బడగూడ, సర్పంచులు రామకృ�
ఫ్లాట్ కొనుగోలు వివాదంలో ఓనర్ను హత్య చేసిన నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని షేక్పేట, నానక్రామ్గూడకు చెందిన రమేశ్రెడ్డికి పీర్జాదిగ�
అల్ప సంఖాక వర్గాలలో ఉన్న నిరుపేద యువతీ యువకులు ఉపాధిని పొంది అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, మైనార్టీ శాఖ, సీఈడీఎం ఆధ్వర్యంలో టీచర్స్ ఎలిజిబిలిటి ట
గోధుమకుంటలోని ప్రతి ఇంటిని, ఖాళీ స్థలాలను డ్రోన్ కెమెరాల సహాయంతో సర్వే చేయిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా సర్వే ఆఫ్ విలేజ్ అండ్�
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.ముజీబ్ హుస్సేనీ అన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో విధులను నిర్వహిస్తూ మృతి చెందిన ఇద్దర�
పారిశుధ్యం, స్వచ్ఛతపై ఇతర రాష్ర్టాల్లో అనుసరిస్తున్న పారదర్శక విధానాలను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు చేసి నగర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని మేయర్ సామల బుచ్చిరెడ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేరాల అదుపునకు పోలీసులు కృషి చేస్తున్నారు. నేరాలను చేయాలనుకునే వారు భయపడేలా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నతాధికారులు పోలీస్ శాఖలో సంస్కరణలను అమలు చేస్తున్నారు.
పశు వైద్యశాలలు ఏర్పాటు చేసి, గొర్రెలు, మేకలకు వైద్య సౌకర్యం మెరుగుపర్చాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల జంగయ్య, కార్యదర్శి రవీందర్ అన్నారు. మేడ్చల్లో మంగళవారం గొర్రెలు, మేక�
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం యాప్రాల్ నాగిరెడ్డి చెరువు నుంచి కాప్రా చెరువు వరకు రూ.41కోట్లతో చేపట్టిన బా
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని ఘంటసాల గ్రౌండ్స్లో జీహెచ�
రాజకీయ అజాత శత్రువు రాజేశ్వర్ అని పలువురు వక్తలు అన్నారు.మంగళవారం ఆర్టీసీ కల్యాణ మండంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర మాజీ చైర్మన్ రాజేశ్వర్ ప్రథమ వర్థంతి సభను నిర్వహించారు.