ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్పేట, సెప్టెంబర్ 8 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బ�
ఘనపూజలందుకుంటున్న గణపయ్య మండపాల వద్ద అన్నదానం నిమజ్జనానికి తరలింపు వరసిద్ధి నాయకా.. నీ వరాలే కానుక లంబోదరుడి నవరాత్రి సంబురాలు గ్రేటర్వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆదివారం 5వ రోజు కావడంతో �
నూతనంగా రోడ్లు ఏర్పాటు రూ. 3.5 కోట్లతో అభివృద్ధి పనులు సైదాబాద్, ఆగస్టు 24 : ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్లు కొత్త శోభ సంతరించుకోన్నాయి. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో పూర్తిగా దెబ్బతిని గుంతలు�
మణికొండ, ఆగస్టు 24: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి మండల నాయకులు హాజరుకావాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కోరారు. బుధవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండిపేట్ మండలం, మణికొ�
‘జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కారులో మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి ఒక్కసారిగా అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. డ్రైవర్ వెంటనే దిగిపోయాడు. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. రెండు రోజుల కిందట నాం�
104 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం ‘ఉస్మానియా తక్ష్-2022’ పేరుతో ‘కనెక్ట్ అండ్ రీ-కనెక్ట్ టు గ్రో’ నినాదంతో అతి పెద్ద ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెస�
నగరంలో చారిత్రక విద్యా కేంద్రమైన నిజాం కాలేజీ అభివృద్ధికి ఎన్ని నిధులైనా అందిస్తామని, కళాశాల నిర్వహణలో ఎక్కడా రాజీపడకుండా చూడాలని, అవసరమైతే మరో రూ.15 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పురపాలక
స్వచ్ఛ సర్వేక్షణ్-22లో భాగంగా మెరుగైన ర్యాంకే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద పబ్లిక్ నోటీసు ద్వారా 75 మైక్రాన్ల కంటే తకువ ఉన్న ప్లాస్టిక్ నిషేధానికి �