విద్యార్థి సంఘాల ఆందోళనతో కాకతీయ యూనివ ర్సిటీ అట్టుడికింది. హెచ్సీయూ విద్యార్థులపై లాఠీచార్జి, అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వం ఆక్రమించుకుని వేలం వేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వివిధ సంఘాలు, పార్టీల పిలుపు మే�
హెచ్సీయూ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంపై రేవంత్రెడ్డి సర్కారు దుర్మార్గంగా వ్యవరిస్తున్నదని, దుశ్శాసన పర్వం కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్ప
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములు తమవేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని హెచ్సీయూ రిజిస్ట్రార్ తీవ్రంగా ఖండించారు. వేలం విషయంలో టీజీఐఐసీ ప్రకటన పూర్తిగా అవాస్తవమని సోమవారం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాలను హెచ్సీయూకు చెందకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కానీ నిజం ఎన్నటికీ అబద్ధం కాలేదనే సత్యాన్ని గ్ర హించలేకపోతున్న
KTR | బుల్డోజర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్ యూనివర్సిటీలో మోహరించడంతో అక్కడే ఉన్న వన్యప్రాణులన్నీ అరుస్తున్నాయని.. అవి రాహుల్ గాంధీకి వినపడడం లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరా�
KTR | హైదరాబాద్ నగరం, విశ్వవిద్యాలయ భవిష్యత్ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పడుతున్న ఆరాటం చాలా గొప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలంటు�
HCU | హెచ్సీయూ ఉద్రిక్తతలపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి స్పందించారు. 140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవ ప్రతీక ఆయిన జాతీయ పక్షి నెమలిని హింసించడం, చంపడం దారుణమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాప�
HCU | హెచ్సీయూలో ఉద్రిక్త పరిస్థితులపై ఇప్పటికైనా స్పందించాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పశ్చిమ హైదరాబాద్కు ఆక్సిజన్ అందించే 400 ఎకర�
HCU | గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలం ప్రభుత్వానిదే అని టీజీఐఐసీ చేసిన ప్రకటనపై హెచ్సీయూ రిజిస్ట్రార్ స్పందించారు. 2024 జూలై అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు భూమి ఎలా ఉందనే దానిపై ప్�
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన పోలీసు అణచివేతను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తీవ్రంగా ఖండించారు.పండుగ రోజున విద్యార్థులపై పోలీసులను ఉస�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నది. వర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించవద్దని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పో�