హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ప్రభుత్వం కొత్తగా నిర్మించే ఫోర్త్సిటీకి తరలించనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయని, ఇదే జరుగుతుందేమోనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రభుత్వ ఉద్దేశాన్ని బయటపెట్టారు.
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని టీజీఐసీకి కేటాయించడం అన్యాయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అట్టి భూములను తిరిగి వెంటనే యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశా�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లడానికి కారణమేంటి? పర్యావరణానికి నష్టం జరుగుతుందని విద్యార్థులు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, మే
అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయొద్దని పలువరు పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల నుంచి హెచ్సీయూలో హైదరాబాద్కు ఊపిరి అందిస్తున్న అడవిని, వన్యప్రాణులను, వృక్షాల�
హెచ్సీయూ భూముల్లో అన్ని రకాల చర్యలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలిసింది. మొన్న లగచర్ల, ఇప్పుడు హెచ్సీయూ.. ఇలా ప్రతి విషయంలోనూ ఎదురుదెబ్బలు తగలడంపై ఆలో�
మా భూములు మాకేనని హెచ్సీయూ విద్యార్థులు మర్లబడ్డారు. పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నారు. బంతిని ఎంత బలంగా తన్నితే అంతెత్తుకు లేచినట్టే... ఎంతటి నిర్బంధం ప్రయోగిస్తే.. అంతకంతా ప్రతిఘటిస్తున్నది తెలంగ�
హెచ్సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వర్సిటీ భూములను కాపాడాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన హ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ ములను కార్పోరేట్ సంస్థలకు అమ్మడం, అక్కడున్న జాతీయ పక్షి నెమళ్లను, రాష్ట్ర జంతువు కృష్ణ జింకలను చంపుతున్న సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని పాలమూరు యూనివర్సిట
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కంచె గచ్చిబౌలి అటవీ భూముల్లో వేలం పేరిట రేవంత్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై సినీ ప్రముఖుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా �
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ పరిధిలోని 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ద�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కారీ గూండాగిరి కొనసాగింది. హెచ్సీయూ క్యాంపస్లో భారీ గా పోలీసు బలగాలను మోహరించి, అష్టదిగ్బంధం చేసింది. విశ్వవిద్యాలయం ద్వారాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూస
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చీబౌలిలోని 400 ఎకరాల్లో చేపట్టిన పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకరోజు పాటు పనులను నిలిపివేయాలని పేర్కొం
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే ఆపాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించడం సరికాదని, అభివృద్�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ఆపాలని, హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు బీఆర్ఎస�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, ప్రభుత్వ తీరుపై పోరుబాట పట్టిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై ప్రభుత్వ నిర్బంధకాండపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్త�