హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి చెందిన 400 ఎకరాల భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నాట
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు దమనకాండ చేయడం దారుణమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన పేరిట రేవంత్ సరారు దౌర్జన్యానికి పాల్పడుతున్నదని బుధవారం
ఫుట్బాల్ ఆడుకునేందుకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుతున్నారని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన విశ్వవిద్యాలయ భూములను విక్రయిస్తే తామెక్కడ చదువుకోవాలని వార�
గతం లో అనేకసార్లు హెచ్సీయూకి వచ్చి విద్యార్థుల పోరాటాలకు మద్దతు పలికిన రాహుల్గాంధీ ఇప్పుడు నోరుమెదపరెందుకని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రశ్నించారు.
హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల కంచె గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయడంపై బాలీవుడ్ నటి రిచా చద్దా ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఆమె విమర్శలు గుప్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. వర్సిటీ భూములపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారును నిలువరించేలా విద్యార్థులు లేవనెత్తిన ‘సేవ్ హెచ్సీయూ’ ఉద్యమం మరింత �
BRS leaders | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాజేయాలని చూస్తుందని, సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
Samantha Reacts on HCU Issue | కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద గత రెండు రోజులుగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
HCU | హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతంగా సాగుతున్నది. తరగతులను బహిష్కరించి మెయిన్ గేట్ వద్దకు భారీ ర్యాలీగా తరలి వచ్చి అక్కడే బైఠాయించి కాంగ్రెస్ పాలనకు, సీఎం రేవంత్రెడ్డి నియంతృత్వ నిర్ణయాలకు వ్�
HCU | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, ఇతర మంత్రులు కలిసి మంగళవారం మీడియా సమావేశంలో చెప్పిన వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం తేటతెల్లమవుతున్నది. ‘
రాష్ట్రంలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని బీ ఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాపాడా లని మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని పీజీ కళాశాలలో, వనపర్తిలో�
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల వేలం విషయంలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌర్జన్యపూరిత వైఖరిని పలువురు సినీప్రముఖులు సోషల్మీడియా వేదికగా ఆక్ష�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడం నిలిపివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన విద్యా