ఇల్లందకుంట: హజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, అన్ని సర్వేలూ ఇదే స్పష్టంచేస్తున్నాయని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఇల్లందకుంటలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహ
జమ్మికుంట : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంగళవారం జమ్మికుంట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు వార్డుల్లో తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్
హుజూరాబాద్ : బీజేపీ పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విరుచుకు పడ్డారు మంగళవారం జమ్మికుంటలోని 1,2,3,5 వ వార్డుల్లో కాలినడకన ఎన్న
హుజూరాబాద్టౌన్: తాను నిరుపేద బిడ్డనని, ఈ ఉప ఎన్నికల్లో ఆశీర్వదిస్తే హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటానని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ ప�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించాలని తెలంగాణలోని బీసీ సంఘాలు తీర్మానం చేశాయి. ఒక్క హుజురాబాద్లోనే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం �
హుజూరాబాద్ :పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలను పెంచిన బిజెపికి ఉపఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆమె మంగళవారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్య పల్లి గ్రామంలో మహ�
4 తర్వాత బాజాప్తా అమలు చేస్తాం ఎన్నికల కమిషన్ ఆపగలిగేది అప్పటి వరకే ఆ తర్వాత ఆపడం ఎవరి తరమూ కాదు రెండు నెలల్లో వందశాతం పూర్తవుతుంది మీ బిడ్డగా చెప్తున్నా.. ఎవరూ చింతించొద్దు గెల్లును గెలిపిస్తరు.. దీవిస్�
తెలంగాణ ప్రజలు తమ మొదటిస్థాయి చైతన్యం నుంచి ఇక రెండవస్థాయి చైతన్యానికి ఎదగవలసి ఉంది. తమకు ఇతరుల నుంచి జరిగిన అన్యాయాలపై పోరాడటంలో వారు మొదటిస్థాయి చైతన్యాన్ని పూర్తిగా ప్రదర్శించారు. విజయం సాధించి ఆ ఫల�
స్వరాష్ట్రం కోసం ఎన్ని వ్యూహాలు పన్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశ పటంలో సమున్నతంగా నిలబెట్టడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అంతకంటే ఎక్కువే కష్టపడుతున్నారు. తెలంగ�
హుజురాబాద్ రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని సిర్సపల్ల�
వీణవంక : దేశాన్ని కార్పోరేట్ సంస్థలకు తాకట్టుపెట్టి ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ పార్టీని ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడించాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామ�
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర ధర మరో రూ.200 పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, అంటే గ్యాస్ సిలిండర్ ధర 1200 అయితదని మంత్రి హరీశ్రావు తెల�
హుజూరాబాద్: బడుగు బలహీన వర్గాల శాశ్వత శత్రువు బీజేపీ అని ఎమ్మార్పీఎస్టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట�