హుజూరాబాద్టౌన్ : హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు వివిధ సంఘాల నుంచి వెల్లువలా మద్ధతు లభిస్తోంది. ఈ మేరకు అఖిల భా
వీణవంక : తెలంగాణ రాష్ట్రంలో పేదప్రజల సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని కనపర్తి గ్రామంలో బుధవారం సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్�
హుజూరాబాద్: తాను ఎంపీగా ఉండగా మంజూరు చేయించిన హుజూరాబాద్ మీదుగా ఖాజీపేట – కరీంనగర్ రైల్వేలైన్ రద్దైందని, దీనిపై కనీసం మాట్లాడని బండి సంజయ్కి ఓటడిగే హక్కు ఎక్కడిదని రాష్ట్ర ప్రణాళికా సం�
హుజూరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్�
Huzurabad | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఇవాళ రాత్రికి 7 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారం
హుజూరాబాద్: ఈటల రాజేందర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉండి చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్�
Motkupalli Narasimhulu | ఈటల రాజేందర్తో హుజూరాబాద్ ప్రజలకు ఒరిగేదేమీ లేదని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బీజేపీ నేతలు దళితబంధును ఎన్నిరోజులు ఆపగలరని ప్రశ్నించారు.
అడ్డంగా దొరికినా.. వెనక్కి తగ్గేదే లే ప్రజలు నవ్వుకొంటున్నా ఆగని ఈటల ఓట్లు, ఉనికి కోసం ఎడతెగని పాట్లు హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట! ఇప్పుడు ఈటల కూడ�
కొత్త బిచ్చగాడిలా రేవంత్రెడ్డి తీరు టీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాల అమలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీణవంక, అక్టోబర్ 26: బీజేపీ నేత ఈటల రాజేందర్ పదవిలో ఉన్నప్పుడు తినేకాడికి తిని.. ఇప్పుడు ప్రజల సాన
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకరీంనగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉత్త సన్నాసులని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. పెట్రోల్ ధర రోజూ పెరుగుతున్నదని, గ్
ప్రభుత్వ విప్ బాల్క సుమన్హుజూరాబాద్, అక్టోబర్ 26 : అబద్ధాల బీజేపీకి ఉప ఎన్నికలో ఓటుతో సమాధానం చెప్పాలని విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకరం
సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ స్థానికేతరులంతా నియోజకవర్గాన్ని వీడాలి 72 గంటల ముందే ప్రచారం బంద్చేసిన ఈసీ హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం బుధవారం ముగియనున్నది. కొవి