హుజురాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధ�
వీణవంక రూరల్ : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమ సర్కారుకు మద్దతునివ్వాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నాయకుడు ప
కమలాపూర్ : బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీఆర్ఎస్సేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని గూడూరు గ్రామ శివారులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచా�
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. ప్రచారం ముగియడంతో స్థానికేతరులను అధికారులు హుజూరాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటల రాజీనామాతో మొదలైన ఉప ఎన్నిక ప్రచారం సమ
జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమైపోయిందని, ఈ మేరకు ఉదయమే మనకు తాజా సర్వేలు అందాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించ�
హుజూరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్ పెద్ద అవినీతి పరుడు అని, ఆయనకు ఓట్లు వేస్తే అవినీతికి వేసినట్లేనని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా
హుజూరాబాద్టౌన్ : హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు వివిధ సంఘాల నుంచి వెల్లువలా మద్ధతు లభిస్తోంది. ఈ మేరకు అఖిల భా
వీణవంక : తెలంగాణ రాష్ట్రంలో పేదప్రజల సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని కనపర్తి గ్రామంలో బుధవారం సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్�
హుజూరాబాద్: తాను ఎంపీగా ఉండగా మంజూరు చేయించిన హుజూరాబాద్ మీదుగా ఖాజీపేట – కరీంనగర్ రైల్వేలైన్ రద్దైందని, దీనిపై కనీసం మాట్లాడని బండి సంజయ్కి ఓటడిగే హక్కు ఎక్కడిదని రాష్ట్ర ప్రణాళికా సం�
హుజూరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్�
Huzurabad | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఇవాళ రాత్రికి 7 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారం