Huzurabad | హుజూరాబాద్లో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 10.5 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు తమ వంతు కోసం వేచిచూస్తున్నారు.
హుజురాబాద్ : ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం’ బాగుపడదనే నానుడి నగ్న సత్యం. గత పాలకుల చేతిలో దగాపడ్డ తెలంగాణ రైతాంగం దుస్థితే ఇందుకు నిదర్శనం. కానీ, స్వరాష్ట్రంలో ఎవుసం పండుగలా సాగుతున్నది. రైతును ర
హుజూరాబాద్ : హుజూరాబాద్ కు సరికొత్త కళ వచ్చింది. ఏండ్ల తరబడి అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ పట్టణాన్ని రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో కేవలం మూడు నెలల్లో ప్రగతిబాట పట్టించింది. ఒకప్పుడు వానకాలం వచ్చిందంటే బు�
కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించా
కరీంనగర్: ఒకప్పుడు ఆరుగాలం పండించిన పంటను అమ్ముకుందామంటే దగ్గరలో మార్కెట్ ఉండేది కాదు. కిలోమీటర్ల దూరం పోవాలంటే రవాణాకు వేలకు వేలు ఖర్చయ్యేది. తీరా తీసుకెళ్లిన తర్వాత మార్కెట్లో ధాన్యం పోద్దామంటే జాగ �
కరీంనగర్: ఈ నెల 30 నిర్వహించే హుజూరాబాద్ ఉప ఎన్నికకు కరీంనగర్ జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,37,036 మంది ఓటర్లు ఉండగా, ప్రశాంతంగా, నిష్పపక్ష పాతంగా ఓటు వినియోగించుకునేలా ఓటర�
జమ్మికుంట రూరల్ : బక్కపేద ఉద్యమ నాయకున్ని నేను.. మీ బిడ్డగా పని చేస్తా ..కబ్జాదారునికి బుద్ది చెప్పి .. ఆశీర్వదించండి హుజురాబాద్ను అభివృద్ధి చేస్తానని హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆభ్యర్ధి గెల్లు శ్రీనివ
జమ్మికుంట రూరల్ : ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి రాకముందే హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగిరిందని, హుజూరాబాద్ గడ్డ..గులాబీ జెండా అడ్డా అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మండల పరిధిలోని బ
వీణవంక : మండలంలో గత కొద్ది రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగి సింది. చివరి రోజు అన్ని గ్రామాలలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగింది. గ్రామాలలో ఎక్కడా చూసినా గులాబీ జెండాలు, కం�
హుజురాబాద్టౌన్ : గతంలో ముస్లీం మైనార్టీలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, సొంత రాష్ట్రంలో ఇంటి పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మైనార్టీలకు పెద్ద పీఠవేశాడని, అలాంటి సీఎం కేసీఆర్క
హుజురాబాద్ టౌన్ : లెప్టిస్ట్ భావాలు కలిగిన ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరి స్వయం సేవకులుగా పనిచేస్తున్న విశ్వహిందూ పరిషత్ నాయకులను, కార్యకర్తలను, సభ్యులను పార్టీలో చేరినప్పటినుండి పట్టించుకోకు�