హుజూరాబాద్ టౌన్ : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్తోనే వంద శాతం న్యాయం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పక్షపాతిగా నిలుస్తున్నదని సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్�
ఇల్లందకుంట : గడచిన ఏడేండ్లలో అన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న బిజేపి పార్టీకి తెలిసింది ఒక్కటే, తాము అధికారంలో లేని రాష్ట్రాలను అస్థిరపరచడం తప్ప అభివృద్ధి పట్టదని తెలంగాణ వికాస సమ�
హుజురాబాద్టౌన్ : మీ కండ్ల ముందు మెదిలే నిరుపేద బిడ్డగా నన్ను ఆధరించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించా లని టీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ పిలుపు నిచ్చారు. ఆదివారం హుజురాబాద్లోని
హుజూరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్కు వెన్నుపోటు పొడవడం వెన్నెతో పెట్టిన విద్య అని తెలంగాణ ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపెల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కందుగుల గ్రామంలో ఆయన �
జమ్మికుంట రూరల్ : హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలువాలని కోరుతూ మండల పరిధిలోని బిజిగిరిషరీఫ్ దర్గాల్లో వరంగల్ మహిళ కార్పొరేటర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. గ్రా�
ఇల్లందకుంట: ప్రజలను మోసం చేసే బీజేపీ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్సీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని గడ్డివానిపల్లి, బూజునూర్
జమ్మికుంట : ‘బీజేపీ మతతత్వ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే ఆ పార్టీకి పడదు. పూర్తిగా వ్యతిరేకం. ఆ పార్టీకి ఓటేస్తే హుజూరాబాద్ ప్రజలు నష్టపోతరు. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలను క�
హుజురాబాద్ రూరల్ : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని మెజార్టీకోసమే కృషిచేయాలని టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు వొడితల ప్రణవ్బాబు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కనుక�
హుజూరాబాద్ టౌన్ : దేశంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో సీఎంల బహిరంగసభలు జరుగుతుండగా కేవలం కావాలని తెలంగాణలో హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ సభ జరగకుండా బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు కుట్రలు చ�
Harish rao | నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. నాకు మాత్రం ఓటేయండని ఈటల రాజేందర్ చెప్తున్నాడని విమర్శించారు.
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడుతున్న కొద్ది బీజేపీ డ్రామాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
ప్లీనరీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతినిధులకు గులాబీడ్రెస్కోడ్ తప్పనిసరి ఆహ్వానితులు మాత్రమే హాజరు కావాలి బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందాలు ఎవరెన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్లో టీఆ�