కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు పొటెత్తారు. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించారు. 2019 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం నమోదుకాగా.. ఈసారి 86.33 శా
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ శాతం రికార్డు దిశగా పెరుగుతోంది. గంట గంటకూ పోలింగ్ శాతం పెరుగుతుండటడం, ఇప్పటికీ ఓటర్లు క్యూలో నిల్చుండటంతో దాదాపు 90 శాతం వరకూ పోలింగ్ అవ్వొచ్చనే అభిప్రాయం వ్య
Huzurabad | హుజూరాబాద్ : 'నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాను. నాకు పోలింగ్ బూతుల వద్దకు వెళ్లే అధికారం ఉంది. నన్ను బీజేపీ వాళ్లు ఎలా అడ్డకుంటారు? ఎందుకు అడ్డుకుంటారు? కేవలం ఓడిపోతామ
Huzurabad Bypoll | హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Huzurabad | హుజూరాబాద్లో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 10.5 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు తమ వంతు కోసం వేచిచూస్తున్నారు.