హుజూరాబాద్లో గెలుపు టీఆర్ఎస్దే మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని బీజేపీ హుజూరాబాద్లో కుట్రలకు పా�
జమ్మికుంట: బీజేపీ అబద్దాల పునాది మీద ఏర్పడింది. అబద్దాలతోనే అధికారంలోకి వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల
ఇల్లందకుంట : ఉస్మానియా ఉద్యమ కెరటం, చదువుకున్నయువకుడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆయన శనివారం ఇల్లందకుంట మండల కేంద్రం�
వీణవంక: చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన ఆస్తులను కాపాడువోవడానికి కేవలం తన స్వార్థం కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు.మండలంలోని కనప�
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను, పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి ఈటల రాజేందర్ పట్టించుకోలేదని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కోన్నారు. మండల పరిధిలోని మాచనపల్లి మాజీ ఎంపీట�
హుజూరాబాద్ : ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా నాలుగు ఓట్లు సంపాదించాలనే దురుద్దేశ్యంతో బీజేపీ పార్టీ నాయకులు గిచ్చి కయ్యాలు పెట్టుకోవాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల�
హుజురాబాద్ :ఉద్యమ నాయకుడు, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పట్టం కట్టాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం ఇ
హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణ డాక్టర్లంతా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టంచేశారు. కారు గుర్తుకే ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పట్టణానికి చెందిన డాక్టర్లు వారి కుటుంబ సభ
హుజురాబాద్ :రూ. 2016పెన్షన్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ను కూలగొడతవా రాజేందర్..? అని ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు అన్నారు. జమ్మికుంట రూరల్ నాగంపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్�
Minister KTR | ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
Huzurabad | హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని