హుజూరాబాద్: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన ఆస్తుల రక్షణ కోసమే ఆత్మ గౌరవమంటున్నాడని టీపీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి ధ్వజమేత్తారు. హుజూరాబాద్ పరిధిలోని గండ్రపల్లి గ్రామంలో సోమవ�
వీణవంక: యాదవుల అభివృద్ది ముఖ్యమంత్రి కేసీఆర్తో సాధ్యపడుతుందని, దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తెలిప�
హుజూరాబాద్: అన్ని వర్గాల వారి సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యమని సీఎం అన్ని మతాలు, కులాల వారిని సమానంగా చూస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం పట్టణంఓని 1,2 వార్డులల్లో ధర్మారం ప్రజలతో ఆయన మాట్లాడ
హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని 19 వార్డులో సిద్దిపేట కార్పొరేటర్ గుడాల శ్రీకాంత్, టీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందే సాయిచరణ్, మైనార్టీ నాయకుడు షేక్ ఫయాజ్లు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహ
హుజూరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఎన్జీవో పాత్ర మరవలేనిదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. పట్టణంలోని కొత్తపల్లిలో సోమవారం ఆయన టీఎన్జీవో రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశం �
హుజూరాబాద్: బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని ప్రజలు గమనించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంల�
జమ్మికుంట: బీజేపీ అబద్దాల పునాది మీద ఏర్పడింది. అబద్దాలతోనే అధికారంలోకి వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల
ఇల్లందకుంట : ఉస్మానియా ఉద్యమ కెరటం, చదువుకున్నయువకుడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆయన శనివారం ఇల్లందకుంట మండల కేంద్రం�
వీణవంక: చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన ఆస్తులను కాపాడువోవడానికి కేవలం తన స్వార్థం కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు.మండలంలోని కనప�
హుజూరాబాద్ : ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా నాలుగు ఓట్లు సంపాదించాలనే దురుద్దేశ్యంతో బీజేపీ పార్టీ నాయకులు గిచ్చి కయ్యాలు పెట్టుకోవాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల�
హుజురాబాద్ :ఉద్యమ నాయకుడు, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పట్టం కట్టాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం ఇ
జమ్మికుంట రూరల్ : మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన బిజేపీ కిసాన్మోర్చ జిల్లా నాయకుడు గూడూరి శ్రీనివాస రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీనివాస రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్ట
సత్తుపల్లి :హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధును ప్రవేశపెట్టి అమలుచేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునే వ
హుజూరాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజవర్గంలోన
హుజూరాబాద్ : గెలిస్తే ఏం చేస్తారో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న బీజేపీ నాయకులు కృత్రిమ సానుభూతి కోసం టీఆర్ఎస్ పై బురద జల్లుతూ జూటా మాటలు.. గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని ఆర్థికశాఖమంత్రి తన్నీ�