హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం ఉప్పల్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వేశాఖను డిమాండ్ చేశారు.
నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అంతే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ విసృ్తత స్థాయీ సమావేశం హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్స్ గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్య
కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు పొటెత్తారు. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించారు. 2019 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం నమోదుకాగా.. ఈసారి 86.33 శా
హుజూరాబాద్: ఈటల రాజేందర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉండి చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్�
వీణవంక: దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకోచ్చిన దళితబంధు పథకాన్ని, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన పార్టీ నాయకుడి ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేపించి దళతబంధును ఆపించారని, దళితుల
హుజూరాబాద్: దళితబంధు దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇది దేశానికే దిక్సూచిగా మారుతుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పట�
జమ్మికుంట : హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందగా మద్ధతు తెలపడం హర్షణీయమని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జ్ ఆరూరి రమేశ్ అన్నారు. మండల పరిధిలోని బిజిగిరిషరీప్ గ్రామ శ్రీవాయిపుత్ర నా�
హుజూరాబాద్: అబద్ధాల బీజేపీకి ఉప ఎన్నికల్లో సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎకరం అమ్మితే ఎన్నికల్ల
హుజూరాబాద్: ఈటల రాజేందర్ మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ది ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.మంగళవారం హుజురాబాద్ లోని పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహిం�
హుజూరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కాబట్టి గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన మంగళవారం హుజూరాబ�
హుజూరాబాద్: బడుగు బలహీన వర్గాల శాశ్వత శత్రువు బీజేపీ అని ఎమ్మార్పీఎస్టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
హుజూరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దళితులు, రైతులపై ప్రేమ లేదని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ అంబేద్కర్ చిత్ర�
హుజూరాబాద్ : పేదింటి బిడ్డ..ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని టీఎస్ జాక్ ఓయూ చైర్మన్ భాస్కర్ కోరారు. మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ �