వీణవంక: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ఏ ఊరెళ్లినా మంగళహారతులిచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు. సబ
హుజూరాబాద్ : ఉత్తర ప్రదేశ్ లో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు రోడ్డు మీద ధర్నా చేస్తుంటే కేంద్ర మంత్రి కాన్వాయ్ వాహనాలు రైతుల మీద నుంచి పోనిచ్చి నలుగురు రైతుల ప్రాణాలు తీశారు. అలాంట�
Hyderabad | బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మహిళలకు అందించే చీరలు ఈసారి మరింత అందాన్ని సంతరించుకున్నాయి. మొత్తం 19 రంగులు, 17 డిజైన్లతో 290 రకాల చీరలను
హుజురాబాద్ : జమ్మికుంట మండలంలోని బిజిగిర్ షరీఫ్ దర్గాలో కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లుశ్రీనివాస్ యాదవ్
హుజురాబాద్ : అక్టోబర్ 3న జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తెలంగాణ మున్నూరు కాపుసంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున “మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళన సభ” నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ చైర్మన్ వద్ద�
హుజురాబాద్ : ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు నర తిరుపతిరెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన తిరుపతి రెడ్డికి కండువా �
హుజూరాబాద్ : హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటు వేయాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో మున్నూరు కాపు భవనానికి భూమి పూజ చేసిన అనంతర�
హుజురాబాద్: ఆటోనగర్ కార్మికులు 20ఏండ్లుగా స్థలం కోసం ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగారు, కానీ నేడు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో 10 ఎకరాల స్థలంలో సుమారు 355 మందికి పైగా నిరుపేద కార్మికులకు స్థలా�
హుజురాబాద్ : నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్మాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తోంది. కానీ నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని కాపాడిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రా�
హుజురాబాద్ : చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇల్లందకుంట మండలం టేగుర్తి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి కే�
హైదరాబాద్ : జమ్మికుంట – ఉప్పల్ మధ్య రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ప్రారంభించారు. జమ్మికుంట-హూజూరాబాద్ మార్గం నుంచి మడిపల్లి పారిశ్రామిక వాడ మీదుగా రైల్వే గేట్ జమ్మికుంట-ఉప్పల్
హుజురాబాద్ : హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పలు యూనియన్లు , సంఘాలు తమ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. జమ్�
Huzurabad Green Challenge | తన పుట్టినరోజును పురస్కరించుకొని హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు.
హుజురాబాద్: శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభ విజయవంతమైందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత జాతి ఉద్ధరణకు మహత్�