ఈ నెల 16న సీఎం చేతులమీదుగా 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జాబితాను గ్రామ పంచాయతీ పరిధిలో డిస్ప్లే చేస్తాం lఅభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం ఇది పైలెట్ ప్రాజెక్టు, ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తున్న
కమలాపూర్ : బీజేపీ ప్రజల్లో తప్పుడు ఆలోచనలకు తెరలేపుతున్నదని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. “దళితబంధు” ఆర్ధిక స్థితిగతులను మార్చే పథకమని, దళితలుబాగుపడటం బిజేపికి ఇష్టంలేదని ఆయన అన్నారు. ̶
(Huzurabad) హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్లో ఆగస్టు16 న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ పోల
(Huzurabad) హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల వసతుల కల్పనకు 40 లక్షలు నిధులు మంజూరు చేసినట్టు స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ క్రీడా మైదానాన్ని సం�
హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ యాదవ్ తీవ్ర
ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ‘బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్ కొత్త భాష నేర్చుకుని, తండ్రి లాంటి కేసీఆర్ను రా అని సంబోధిస్తున్నారు. తనను ఒరేయ్ హ
హుజూరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ : మంత్రి ఈశ్వర్ | హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి మధ్యే పోటీ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంటలో ఆదివారం ధర్మపురి, వరంగల్ త�
మంత్రి హరీశ్రావు | బీజేపీ గొబెల్స్ను మించి తీవ్రస్థాయిలో అసత్య ప్రచారం చేస్తుందని, అతను బతికుంటే ఆ పార్టీ ప్రచార తీరును చూసి ఉరేసుకునేవాడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపే�
మండలానికి 30 లక్షల వరకు ఖర్చు ప్రచారానికి జనం కోసం పాకులాట అసహనంతో మాట్లాడుతున్న ఈటల పరిహాసాస్పదంగా పాదయాత్ర హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని మాజీ మంత్ర
ఉన్న ఊరులోనే ఉన్నతంగా ఎదిగేందుకు మార్గాలెన్నో.. హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): స్వయంసాధికారతే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. దళితుల్లో అత్యంత నిరుపేదల్ని గుర్తించి వారి కుటుం�
ఆర్థికాభివృద్ధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు : సీఎం కేసీఆర్ | ఆర్థికాభిభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రిజర్వేషన్ల�
హైదరాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని టీపీసీసీ మాజీ కార్యదర్శి పైడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాజేందర్కు నేర రాజకీయాలతో సుదీర్ఘ సంబంధం ఉం