హుజురాబాద్ : అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత ఆసరా అని మంత్రి హరీశ్రావు అన్నారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శినికతకు ఈ పథకం న�
హుజురాబాద్ :మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ లో జరిగే దళిత బంధు సభకు సనత్ నగర్ నియోజకవర్గ దళితులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థిక
హుజురాబాద్ :దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమలాపూర్ దళితులు పెద్దఎత్తున పాదయాత్రగా బయలుదేరారు. కమలాపూర్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ జరిగే శాలపల్లికి పాదయాత్రగా బయల్
ఇల్లందకుంట/ఇల్లంద కుంట రూరల్: సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక మంచి పనులు చేత్తండు. గతంలో మా గురించి పట్టించుకున్న వారే లేరు. సీఎం దళితుల బాగు కోసమే నిరంతరం ఆలోచిస్తున్నడు. గిప్పుడు మా కోసం దళితబంధు పథకం పెట్టడ�
దళితబంధు మాది.. ధరల పెంపు వారిది ఇక్కడి ఆ పార్టీ ఎంపీ రూపాయి పనన్నా చేసిండా.. సీఎం కేసీఆర్తోనే ఈ ప్రాంతం అభివృద్ధి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కమలాపూర్: దళితులను ఆదుకునేందుకు మేం దళిత బంధు తెస్తుంట�
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు తాను అండగా ఉంటానని, ఈటల రాజేందర్కు భయపడాల్సి న పనిలేదని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని సిటీ సెంటర్హాల�
కరీంనగర్,(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ గడ్డ.. టీఆర్ఎస్కు అడ్డా అని, ఎన్నిక ఏదైనా పార్టీదే విజయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈట
16న శాలపల్లి -ఇందిరానగర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక దళిత బంధుకు శ్రీకారం సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగం భారీగా జనం తరలివచ్చే అవకాశం 1.20 లక్షల మందికి ఏర్పాట్లు 825 ఆర్టీసీ బస్సుల కేటాయింపు.. బస్సుకో ఇన�
నేను రెండేండ్ల క్రితం అనారోగ్యం పాలైన. ప్రైవేట్ దవాఖానల సూపిచ్చుకుంటే రూ.4 లక్షల ఖర్చచ్చింది. ఆ కాగితాలు తీసుకొని సీఎంఆర్ఎఫ్ ఇప్పించమని మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ దగ్గరికి పోయిన. మూడుసార్లు తిరిగినా ము�
వీణవంక: మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీటీసీ మాడ వనమాల సమక్షంలో గ్రామ రజక సంఘం అధ్యక్షుడు రాచర్ల సమ్మయ్య టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా దళితులు శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ప్�
చానా రోజుల తర్వాత పొద్దుగాల తమ్ముడి(చిన్నమ్మ కొడుకు)తోని మాట్లాడిన.. వానిది హుజూరాబాద్.. నేనుండేది హైదరాబాద్..ఫోన్ రింగవుతున్నది..తమ్ముడు: హలో..హలో.. అన్నా ఎట్లున్నవే.. అందరు మంచిగున్నరా..నేను: మంచిగున్నంరా.. న
హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్లో ఈ నెల 16న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా దారి మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వీ సత్యనారాయణ తెలిపా