హుజూరాబాద్ : రైతులకు రుణమాఫీ చేసిన టీఆర్ఎస్ వైపు ఉంటారో.. కార్పోరేట్ పెద్దలకు రుణమాఫీ చేసిన బీజేపీ వైపు ఉంటారో హుజూరాబాద్ ఓటర్లు ఆలోచించుకోవాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. �
ఇల్లందకుంట : మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రౌతు భాస్కర్, గుంటి రాజు, రౌతు మొగిలి, రౌతు రాములు మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ�
సత్తుపల్లి :హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధును ప్రవేశపెట్టి అమలుచేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునే వ
వీణవంక రూరల్ : దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్నారని, పేదల సంక్షేమకోసం వేల కోట్ల రూపాలయలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్థి చేకూరేలా �
వీణవంక : అణగారిన వర్గాల ఆర్థికాభివద్ది కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చి అకౌంట్లల్ల రూ.10 లక్షలు వేస్తే చేతికి అందే సమయానికి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ప్రేమేందర్రెడ్డి దళిత బంధు పథకాన్న�
జమ్మికుంట చౌరస్తా : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆయన మంగళవారం జమ్మికుంటలోని 39 వ వార్డులో ఇంటింటి ప్రచారం న�
హుజూరాబాద్: ఈటల రాజేందర్ గెలిస్తే కేవలం ఆయనకే లాభమని, కానీ గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలిస్తే హుజూరాబాద్ అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడు �
Minister KTR | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఉదయం జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. హుజూరాబా�
ఢిల్లీలో కొట్లాట.. హుజూరాబాద్లో పొత్తట ఆ పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలి కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచుతుంటే.. బీజేపీ ధరలు పెంచి పేదల ఉసురు తీస్తున్నది ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి హరీశ్రావు కరీంనగ�
ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది వినోద్కుమార్తో భేటీలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రజల నుంచి వస్తున్న స్పం దన చూస్తుంటే హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్�