హుజూరాబాద్టౌన్ : నికార్సయిన తెలంగాణ ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, గెల్లు గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపుగా మారుతుందని కుడా చైర్మన్, తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్ష
హుజూరాబాద్ టౌన్ : పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్ కు పేదల బాధలు తెలుసు కనుక గెల్లు శ్రీనివాస్ గెలుపుతో హుజూరాబాద్లో పేదల కష్టాలు తీరుతాయని అందుకోసం గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేసి నియ�
జమ్మికుంట రూరల్ : రైతు నల్లచట్టాలు తెచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వర్దన్నపేట ఎమ్మెల్యే, మండల ఇంచార్జ్ ఆరూర�
వీణవంక రూరల్ : పేద ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కోట్లాది రూపా యలతో పేదవారి కోసం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల�
హుజూరాబాద్ టౌన్ : తెలంగాణలోని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పాటు పడుతున్న ముఖ్య మంత్రి కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్
హుజూరాబాద్ : బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ను కరీంనగర్ మేయర్ సునీల్రావు ప్రశ్నించారు. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
ఇల్లందకుంట: టీఆర్ఎస్ పార్టీతోనే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు సమక్షంలో �
హుజూరాబాద్: ఈ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తే..హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని మంత్రి హరీశ్రావు స్ప�
హుజూరాబాద్లో గెలిచేది మనమే రాష్ట్రంలో టీఆర్ఎస్ను కొట్టే శక్తి ఎవరికీ లేదు దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు మనల్ని చూసి పాఠాలు నేర్చుకొంటున్న దేశం మనం చేసిన పనులు ప్రజలకు చెప్పుకోవాలె ముందస్తు ఆ�
రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం రైతును కడుపులో పెట్టుకొని సాదుతున్నం బీజేపీ కార్లతో తొక్కించి సంపుతున్నది ఎవరు కావాలో ఆలోచించుకోండి: హరీశ్రావు రాష్ట్రంలో రైతులను కారు ఎక్కించాలని సీఎం కేసీఆర్ ప�