హుజూరాబాద్ : హూజూరాబాద్లో కారుజోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు �
ఇల్లందకుంట: సొంత జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలకు త్వరలోనే రూ. 5లక్షలు ఇవ్వనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేద ఉండొద్దనేదే సీఎం కేసీఆర్ �
హుజూరాబాద్ : హుజూరాబాద్ అభివృద్ధి కావాలంటే ప్రస్తుత ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం హుజూరాబాద్ 16 డివిజన్ క
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతదో ప్రజలు ఆలోచన చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. సోమవారం రాత్రి ఇల్లందకుంట మండ�
జమ్మికుంట : జమ్మికుంట టీస్టాల్లో అమాత్యుడు హరీశ్రావు సందడి చేశారు. సోమవారం సాయంత్రం ఇల్లందకుంట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో జమ్మికుంటకు వచ్చారు. పట్టణంలోని చందన హోటల్�
నా భర్త అనారోగ్యంతో కాలంజేసిండు. నాకు ఒక్క కూతురు. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కూలినాలి చేసి బిడ్డను డిగ్రీ దాకా చదివించిన. ఐదేళ్ల సంది పానం మంచిగుంటలేదు. కూలి పనికి పోతలేను. ఇంటిపట్టునే ఉంటున్న. సీఎ�