TSBIE | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 29, 30న జరగాల్సిన పరీక్షలను ఈ �
జమ్మికుంట: దళితబంధుపై ఎవ్వరికీ అనుమానాలొద్దని, ప్రతి దళిత కుటుంబానికి పైసలు వస్తాయని ఎమ్మెల్యే అరూరి రమేశ్ భరోసా ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలంలోని వావిల�
జమ్మికుంట: దళితవాడల నుంచి పేదరికాన్ని తరిమికొట్టేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని, ఇలాంటి పథకం ప్రపంచలోనే లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జమ్మికు�
హుజూరాబాద్: ఈ ఉప ఎన్నికలో నమ్మకానికి మారుపేరైన టీఆర్ఎస్కు, అమ్మకానికి కేరాఫ్ అడ్రస్ అయిన బీజేపీకి మధ్య పోటీ అని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీన
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గా ఉప ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం ఆయన హుజురాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి
హుజురాబాద్ : మొఖం మొగులుకు పెట్టి చూసే బాధలు లేకుండా.. రైతులకు కండ్ల నిండా కరెంటు, కాల్వ నిండుగా సాగునీటిని అందిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తూ సీఎం కేసీఆర్ ను దీవించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్�
హుజూరాబాద్: ఈటల రాజేందర్ను హుజూరాబాద్ ప్రజలు ఆరుసార్లు గెలిపిస్తే ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా పూర్తిచేయలేదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి గ్రా�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికలో పద్మశాలీలంతా టీఆర్ఎస్కు అండగా ఉంటారని, ప్రజా సంక్షేమం కోసం పరితపించే టీఆర్ఎస్కే ఓటు వేస్తామని పద్మశాలి అఖిలభారత సంఘం నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థిక శ�