నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్కు 50 పడకలతో కూడిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభు త్వం మంజూరు చేసిందని, అన్ని హంగులతో భవన నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ �
Husnabad RTC Busstand | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని బైక్ పార్కింగ్ సమీపంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఒక బాంబు పేలిపోగా అక్కడ పడి ఉన్న మరో ఐదు నాటు బాంబులను
RTC Mini bus | హుస్నాబాద్లో పెను ప్రమాదం తప్పింది. వ్యానును ఢీకొట్టిన ఆర్టీసీ మినీ బస్సు (RTC Mini bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తల్లీబిడ్డల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనికోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవడమే లక్ష�
హుస్నాబాద్ : జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ �
గ్రామీణ యువతకు ఏదో విధంగా సహకరించి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం పొందేలా చేయాలనే హుస్నాబాద్ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ లక్ష్యం యువతీ యువకులకు వరంగా మారింది. నియోజకవర్గంలో డిగ్రీ, పీజీలు పూర్తి చేస
Crime news | హుస్నాబాద్ పట్టణంలోని శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలో పోస్టుమ్యాన్గా పనిచేసే గూల్ల ఎల్లయ్య-శ్రీమతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దు�
హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణం శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పోస్టుమ్యాన్గా పనిచేసే గూల్ల ఎల్లయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆరు తుల
RTC Bus | జిల్లా పరిధిలోని చిల్పూర్ మండలం కొండాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఆర్టీసీ హుస్నాబాద్ నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళ్తుండగా
హుస్నాబాద్ టౌన్: కరువుతీరా వానలు కురిసాయి.. కాకతీయుల కాలంలో నిర్మించిన ఎల్లమ్మ చెరువు నిండుగామారింది. చెరువు కట్ట కింద ఉన్న భూములన్ని పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా మారింది. కనుచూప మేర పచ్చని పొలాలతో పుడమ�
హుస్నాబాద్ టౌన్: కరోనా లాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. పట్టణం�