హుస్నాబాద్: బస్సు ఎక్కి కూర్చున్న ఓ వృద్ధుడు సీటులోనే ఒరిగి మృతి చెందిన ఘటన బుధవారం హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో జరిగింది. వివరా ల్లోకి వెళితే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్పల్లికి చెందిన �
మెహిదీపట్నం: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో భర్తను ,ప్రియుడి సహకారంతో హత్య చేసిన భార్యను ,ఆమెప్రియుడిని హబీబ్నగర్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్ట�
jobs | ఆ గ్రంథాలయంలో కాలుపెట్టగానే ఉద్యోగార్థులకు ఎక్కడలేని ఆత్మ విశ్వాసం వస్తుంది. చుట్టూ ఉన్న పోటీ పరీక్షల పుస్తకాలను చూడగానే.. ‘కష్టపడితే ఉద్యోగం ఖాయం’ అన్న భరోసా కలుగుతుంది. అలా అని, అదేదో ప్రభుత్వ గ్రంథ�