సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రైతు బజార్ కమ్ ఫంక్షన్హాల్ భవనం నిరుపయోగంగా మారింది. నిర్మాణం పూర్తయి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకు సంబంధిత మార్కెటింగ�
Steel bank | హుస్నాబాద్ మున్సిపాలిటి ఏర్పాటు చేసిన స్టీల్బ్యాంకును తెరిచి అవసరమైన వారికి స్టీల్ వస్తువులను కిరాయికి ఇవ్వాల్సి ఉండగా ఇలా తాళం వేసి నిర్వహణను గాలికి వదిలేశారు.
కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనం వృథాగానే ఉండి పోనుందా అనే ప్రశ్నలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వాసులను కలిచివేస్తున్నాయి. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో 5 డిసెంబర్ 2022లో రూ.11.5కోట్లత�
Single Use Plastic | చికెన్, మటన్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా తప్పనిసరిగా కేటాయించిన వాహనానికి అందించాలని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ చెప్పారు. చికెన్, మటన్ కొనుగోలుదారులు టిఫిన్ బా
Minister Ponnam Prabhakar Goud | హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ముగింపు బుధవారం కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడం కనిపించింది.
హుస్నాబాద్ పట్టణాన్ని అన్నింటా ముందుంచేందుకు కృషిచేస్తానని బీసీసంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ మాజీ పాలకవర్గ వీడ్కో�
హుస్నాబాద్ పట్టణ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీచౌక్లో కొత్తగా ఏర్పాటు చేసి�
సర్వే ఎందుకు సార్ చేస్తున్నారు.... దీంతో మాకు ఏమెస్తదంటూ ప్రజలు ఎన్యూమరేటర్లకు ప్రశ్నలు వేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్
హుస్నాబాద్లోని మినీస్టేడియంలో తాత్కాలికంగా నడుస్తున్న ఎంవీఐ యూ నిట్ కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణంతో పాటు ట్రాక్, పార్కింగ్ తదితర అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంపై సర్వత్రా నిరసన వ్యక్�
చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే బం గారు భవిష్యత్తు ఉంటుందని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ అన్నారు. ఎస్జీఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లాస్థా యి అండర్-17 బాలబాలికల హ్యాండ్బాల్ పోటీ�
ప్రజలపై పన్నుల భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ సర్కారు పలు రకాల చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలపై పన్నులు వేసేందుకు ప్రభుత్వం పాత చట్టాల బూజు దులుపుమని ఆదేశాలు జారీచేసింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మైదంశెట్టి నక్షత్రహాసిని(13) శనివారం విషజ్వరంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజులుగా నక్షత్రహాసిని జ్వరంతో బాధ�
భారీ వర్షాల కారణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతి కారణంగా రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా కోతకు గురయ్యాయి. దీంతో ఆ రహదారుల వెంట వాహనదారులు ప్రాణాలన�