సమాజంలో కవులు, రచయితల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్స్లో బుధవారం సీనియర్ జర్నలిస్టు, రచయిత మంగళారపు లక్ష్మణ్ రచిం�
ఆహారం అనుకుని మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని మృతి చెందిన ఘటనలను చూసి ఆమె చలించింది. ఎలాగైనా తనవంతుగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని తలచింది. పర్యావరణానికి మేలు చేసే జ్యూట్ బ్యాగుల తయా�
మంత్రి పొన్నం ప్రభాకర్ అసత్య ప్రచారం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ హితవు పలికారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట�
రాష్ర్టానికి మంత్రిగా ఉన్నప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్లోని లక్ష్మీ గార్డెన్స్
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం భవనం ఐదో అంతస్తులో తనకు కేటాయించిన ప్రత్యేక చా�
“మంత్రి పదవి హుస్నాబాద్ ప్రజలు పెట్టిన భిక్ష” అని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్�
పార్లమెంటులో జరిగిన పెప్పర్ స్ప్రే కారణంగా పొన్నం ప్రభాకర్ మతిభ్రమించినట్లుందని, అందుకే హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అతడి కండ్లకు కనిపించడం లేదని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్
ఒకప్పుడు ఎట్లుండె హుస్నాబాద్.. ఇప్పుడెట్లయింది.. అని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. 2014కు ముందు సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడ్డ హుస్నాబాద్ పట్టణ ప్రజలు ప్రస్తుతం సకల సౌకర్యాల కల్పనతో సమస్యల ను�
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి విజయం సాధిస్తానని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్లోని ఐవోసీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బుధవారం ఆ
‘ఎర్ర కోటలో ‘గులాబీజెండా’ పాగా వేసింది. గులాబీ వాసనలను గుబాళిస్తూ వెనుకబడ్డ ప్రాంతం నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు పోరాటాలు, ఉద్యమాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం �
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం పూర్తిగా మెట్టప్రాంతం. ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి పాలకులు శంకుస్థాపన చేశారు. ఎస్సారెస్పీ ప్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేరుకు, అక్కడి నుం�