woman ties husband to cot, beats | ఇంట్లో గొడవ నేపథ్యంలో ఒక మహిళ తన భర్తను మంచానికి కట్టేసి కొట్టింది. అంతేగాక అతడికి కరెంట్తో విద్యుత్ షాకులు ఇచ్చింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా�
మద్యం తాగొద్దన్నందుకు కట్టుకున్న భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన ఉదంతం బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్ర�
Man Rapes Daughter | దంపతుల మధ్య గొడవ జరుగడంతో భార్య బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న 13 ఏళ్ల కుమార్తె నోట్లో గుడ్డలు కుక్కి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్య ఇది చూసి షాక్ �
Murder | తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అల్లుడి తో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో తాళీ కట్టిన భర్తను భార్య హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది,
Woman Stabbed To Death | బైక్ పార్కింగ్ విషయంలో దంపతులు, పొరుగువారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో పొరుగున నివసించే వ్యక్తులు ఆ జంటపై కత్తితో దాడి చేశారు. కత్తిపోటు వల్ల మహిళ మరణించగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు.
Maharashtra : మహారాష్ట్రలో దారుణం జరిగింది. సైకో భర్త వరకట్న వేధింపులు, శారీరక దాడి, సీసీటీవీ నిఘాతో వేదనకు గురై ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన, మహారాష్ట్ర, అంబర్నాథ్ ప్రాంతం, శివాజి నగర్ పరిధిలో బుధవారం
Woman with chain on neck | ఒక వ్యక్తి తన భార్య మెడకు గొలుసులు వేసి ఇంట్లో బంధించాడు. ఆమెను కొట్టడంతో పాటు వాతలు పెట్టాడు. భర్త బయటకు వెళ్లడంతో భార్య అక్కడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్కు చేరుకున్నది. ఆ మహిళ మెడకు ల�
UP Woman : భర్తపై యాసిడ్ దాడి చేసిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. అంతేకాదు.. ఆమెకు రూ.1.75 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని శంభల్ జిల్లాలో జరిగింది.
Pune : ఎక్కువ ఖర్చుపెట్టి భార్య మామిడిపండ్లు కొనడంతో ఆమెపై ఆగ్రహంతో దాడి చేశాడు భర్త. ఈ ఘటనలో గాయాలపాలైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూనేలో ఆదివారం జరిగింది.
UP Murder : ఉత్తర ప్రదేశ్లోని బులంద్షర్ ప్రాంతంలో దారుణం జరిగింది. తన భార్య మీద అనుమానంతో ఆమెను, కన్న తండ్రిని కాల్చి చంపాడో కిరాతకుడు. ఈ ఘటన బులంద్షర్ ప్రాంతం, కలాందర్గార్హి అనే గ్రామంలో ఆదివారం జరిగి
Woman Kills Lover | ఒక మహిళ తన భర్త, సోదరుడు, మరొకరితో కలిసి ప్రియుడ్ని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని డ్రమ్లో కుక్కి కాలువలో పడేశారు. ఆ వ్యక్తి మిస్సింగ్ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని ష�
woman climbs tower | ఒక జంట ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై కిడ్నాప్తోపాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన ఆ వ్యక్తిని కోర్టుకు తరలిస్తుండగా ఆ య
గుజరాత్లోని సూరత్లో దిగ్భ్రాంతికర హత్య వెలుగు చూసింది. ఓ డైటీషియన్ను ఆమె భర్త చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పరారీలో ఉన్న విశాల్ సాల్వి(40) నాలుగు రోజుల క్రితం తన భార్య శి�
Meena | దశాబ్దాల పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి మీనా గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్గా మారింది. చెన్నైలోని తన విలాసవంతమైన ఇంటిని భారీ ధరకు అమ్మేశారన్న ప్రచారం సినీ వర�