Nurse murders husband| భర్త యువరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తన అత్తమామలకు గాయత్రి తెలిపింది. ఆ సమయంలో తాను నిద్రపోయినట్లు చెప్పింది. అయితే తన కుమారుడి మరణంపై యువరాజ్ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. కోడలు గాయత్రి చెప్�
మొదటి భార్య అంజుమ్ ఆదివారం తన కుమారుడు మరికొందరితో కలిసి తాహెర్ ఖాన్ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో అతడు బాత్రూమ్లో స్నానం చేస్తున్నాడు. దీంతో రెండో భార్య హుమా ఖాన్ డోర్ తీసింది. తాహెర్ మొదటి భార్య అంజు
భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత అనిర్వచనీయం. ముఖ్యంగా వృద్ధ దంపతుల్లో ఒకరికి మరొకరు బాసటగా నిలవడం, నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే ధైర్యం అంతా ఇంతా కాదు.
Uttar Pradesh | ఇంటికి తిరిగి రావాలని ప్రాధేయపడిన భర్త నాలుకను భార్య కొరికేసింది. నాలుక పూర్తిగా తెగిపోవడంతో బాధిత వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరిగింది.
భార్యను కొట్టిన భర్తకు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
భార్యాభర్తల మధ్య గొడవలు ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు తీశాయి. తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడగా, పిల్లలు మృతిచెందారు. ఈ హృదయ విధారక సంఘటన బుధవారం జైనథ్ మండలం బ�
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తపై ప్రతీకారంతో మొదటి భార్య మరో ముగ్గురితో కలిసి హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో భార్యతోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు
భర్త లేని లో కంలో ఉండలేక భార్య తనువు చాలించింది. అతడి మరణాన్ని తట్టుకోలేక పురుగుల మం దుతాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలి�
మండంలోని అంక్సాపూర్ లో ప్రియుడు, తండ్రితో కలిసి భర్తను హత్య చేయించి వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన సంఘటన వెలుగు చూసింది. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు మంగళవారం వేల్పూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన వ�
నర్సు కవితపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కుమార్తె అయిన 13 ఏళ్ల బాలికను ప్రశ్నించారు. తన తండ్రిని తల్లి హత్య చేస్తుండగా తాను చూసినట్లు ఆ బాలిక చెప్పింది.
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని మట్టుబెడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మండలంలోని కమల్కోట్ తండాలో చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలి
అదనపు కట్నం కోసం భార్యా పిల్లలను చంపిన కేసులో భర్త, అతడికి సహకరించిన అత్త మామ, మరో మహిళకు బుధవారం న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ �
మారానని.. మంచిగ చూసుకుంటాననిపుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చిన రెండు రోజులకే గంగాకాలనీకి చెందిన మాటూరి లక్ష్మీనారాయణ (43) తన భార్య నాగలక్ష్మి (37)ని హత్య చేసి రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం సాయ