Mother Drowns Sons | ఒక తల్లి దారుణానికి పాల్పడింది. నలుగురు పిల్లలను నదిలో ముంచింది. ఇద్దరు కుమారులు మరణించగా ఒక పిల్లవాడు అదృశ్యమయ్యాడు. పిల్లలు ఆకలితో ఏడ్వడాన్ని చూడలేకనే వారిని నదిలో ముంచి చంపినట్లు ఆ మహిళ పోలీస�
వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేందుకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతుల ఆకలి తీర్చేందుకు పాలకవర్గం వరుసగా రెండో సీజన్లోనూ ‘ఉచిత మధ్యాహ్న భోజనం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నట్టు ఒకవైపు గొప్పగా ప్రకటించుకొంటున్న బీజేపీ ప్రభుత్వం మరోవైపు గిరిజనులపై ఉక్కుపాదం మోపుతున్నది.
గజియాటెప్, ఫిబ్రవరి 9: తుర్కియే, సిరియాలో భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రజలపాలిట ఇప్పుడు వాతావరణం శాపంగా మారింది. ఇండ్లు కూలిపోయి రోడ్ల మీద పడ్డ ప్రజలు విపరీతమైన చలిలో వణికిపోతున్నారు.
రోజువారీ జీవితంలో తలెత్తే అతి సాధారణ ఆరోగ్య సమస్యలలో తలనొప్పి ఒకటి. దీనికి మైగ్రెయిన్ (పార్శపునొప్పి) లాంటి తీవ్రమైన సమస్య కారణం కావొచ్చు. లేదంటే ఆకలి లాంటి తేలికైన విషయం కూడా తలనొప్పికి దారితీయవచ్చు
ఆహారధాన్యాల నిర్వహణలో కేంద్రం చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నది. 2006కు ముందు దేశ అవసరాలను అంచనా వేయకుండా తక్కువగా ఆహార ధాన్యాన్ని సేకరించింది. సేకరించిన ధాన్యంలో కొన్ని టన్నులు విదేశాలకు ఎగుమతి కూడా చేసిం�
సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపడంపై టీఆర్ఎస్ భగ్గుమంటున్నది. కొన్ని రోజులుగా సింగరేణి వ్యాప్తంగా టీఆర్ఎస్, టీబీజీకే�
ఆకలి బాగా అయితేనే మనం ఆహారం తింటాం. జీర్ణం బాగా అవుతుంది. దాంతో మనకు శక్తి, పోషకాలు లభిస్తాయి. అయితే ఆకలి లేకపోతే ఏ ఆహారాన్నీ తినలేం. దీంతో నీరసం, అలసట వస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆకలి లేక�