సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపడంపై టీఆర్ఎస్ భగ్గుమంటున్నది. కొన్ని రోజులుగా సింగరేణి వ్యాప్తంగా టీఆర్ఎస్, టీబీజీకే�
ఆకలి బాగా అయితేనే మనం ఆహారం తింటాం. జీర్ణం బాగా అవుతుంది. దాంతో మనకు శక్తి, పోషకాలు లభిస్తాయి. అయితే ఆకలి లేకపోతే ఏ ఆహారాన్నీ తినలేం. దీంతో నీరసం, అలసట వస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆకలి లేక�