చేర్యాల, మార్చి 28 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 11వ ఆదివారం సందర్భంగా రూ.52,13,460 ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. సోమవారం చైర్మన్ మీడియాతో మాట్
శ్రీశైలం: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులు, కానుకల రూపంలో గత 18 రోజులుగా 2,79,34,370 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. బుధవారం ఉదయం నుండి ఆలయ ప్రాకారంలోని అక్కమహాద�
చేర్యాల, మార్చి 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 10వ ఆదివారం సందర్భంగా రూ.48,15,116 ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల�
వర్గల్,మార్చి14 : మండలంలోని నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం హండీ లెక్కింపును నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఈవో కట్టా సుధాకర్రెడ్డి, పర్యవేక్షణ అధికారి కొండపోచమ్మ ఈవో మోహ�