తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 130.29 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏ నెలలో కూడా ఇంత ఆదాయం హుండీ ద్వారా సమకూరలేదని స్పష్టం చేశారు. ఒక్�
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ఇందులో హుండీల ద్వారా రూ.4,00,23,145 సొత్తు వచ్చింది. గత 34 రోజుల్లో ఈ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో