అవయవ మార్పిడికి సం బంధించి అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పరిశోధకులు కొత్త విషయాన్ని కనుగొన్నారు. అవయవ మార్పిడి జరిగిన 47 మందిపై వీరు అధ్యయనం జరిపారు. ఇందులో దాదాపు సగం మ�
చైనాలో బ్రెయిన్ డెడ్ అ యిన ఓ వ్యక్తికి వైద్యులు జన్యు మా ర్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చారు. ఆ మూత్రపిండం 13 రోజుల నుంచి నిరంతరాయంగా ప నిచేస్తున్నది. గతంలో ఇలాంటి అవయవ మార్పిడులు అమెరికాలో జరిగిన�
ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తూ ఉద్యోగాలకు పెనుముప్పుగా మారిన కృత్రిమ మేధ రానున్న రోజుల్లో మరింత పదునెక్కుతుందట. 2029 నాటికి మానవ మేధస్సును ఏఐ మించిపోనుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేశారు.
రాష్ట్రంలోని రెండు సెంట్రల్ యూనివర్సిటీలకు క్యాటగిరీ-2 గ్రేడెడ్ అటానమీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మంజూరు చేసింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్), మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూ�
మనిషి కోతి నుంచి వచ్చాడని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. కోతులకు తోకలు ఉండటం ఇప్పుడు కూడా చూస్తున్నాం. అయితే, వాటి నుంచే వచ్చిన మనుషులకు మాత్రం తోకలు లేవు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికాలో�
క్రిమికీటకాలు, పక్షులు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల్లో మరొకటి చేరింది. దీనిని ‘జోంబీ డీర్' వ్యాధిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనిని ‘క్రానిక్ వేస్టింగ్ డిసీజ్' లేదా ‘ప్రియాన్' వ
ప్రతి మనిషి వారానికి ఒక క్రెడిట్ కార్డు తింటున్నాడట. అదేం పిచ్చిమాట! క్రెడిట్ కార్డు తినటమేమిటి? అని అనుకొంటున్నారా? మేం చెప్పేది నిజమే. ప్రతి మనిషి ప్రతి గంటకు 16.2 బిట్ల మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి పీల�
Lockdown Effect | ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన తర్వాత మనిషి ప్రవర్తనలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కఠిన లాక్డౌన్లు ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. అయితే, ఇది ఒక్క మానవులకు మాత్రమే పరిమితం కాలేదు.
ప్రతి మనిషిలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి. చెడును విడిచిపెట్టి, మంచిని పెంపొందించుకోవడమే మన పని. ఈ సందర్భంగా దైనందిన జీవితంలో మనం ఉపయోగించే చాట, జల్లెడను ఆదర్శంగా తీసుకోవచ్చు.
శాస్త్ర, సాంకేతిక రంగం ఇంత అభివృద్ధి చెంది నా ఇప్పటికీ అంతుచిక్కని కొన్ని ప్రశ్న ల్లో గ్రహాంతరవాసుల ఉనికి ఒకటి. భూమిపై మనం జీవిస్తున్నట్టే ఇతర గ్ర హాల్లో ఏలియెన్స్ జీవిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానం �