మనుషులతో కలిసి పనిచేసే రోబోలు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ, మానవులకు హాని జరగకుండా జాగ్రత్త వహించగలవని కొలరాడో విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్పారు.
కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి చెందుతుండటంతో మానవులకు ముసలితనం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోడ్ రాయడం, ఇమేజెస్ను సృష్టించడం, సంగీతాన్ని సమకూర్చడం వంటివాటికి మించి మానవ శరీరంలోని కణాలను యవ్వనంగా మా�
రోబోలు ఇళ్లు, హోటళ్లలో సేవలందించడమే కాదు మారథాన్లో మనుషులతో పోటీ పడుతున్నాయి! చైనాలో ఇటీవల జరిగిన హాఫ్ మారథాన్లో ఈ కనువిందు చేసే దృశ్యాలు కనిపించాయి.
ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆహారానిదే కీలకపాత్ర. పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారమే మనిషికి రక్ష. అయితే, ఆహారంలో ఏవైనా పోషకాలు లోపిస్తే.. అవి ఆరోగ్య సమస్యల రూపంలో హెచ్చరికలు పంపుతాయి.
మానవుడు ఎంతటి మహనీయుడో, తప్పులు చేసి అంతటి బలహీనుడైపోతాడు కూడా. ఆ బలహీనత నుంచి మళ్లీ కోలుకోవాలి. తిరిగి శక్తిని పుంజుకోవాలి. ఇక్కడే ప్రతి మనిషీ తన మతాన్ని, దైవశక్తినీ ఆశ్రయిస్తాడు.
భారత్లో మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ ఆందోళన కలిగిస్తున్నది. మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోగా, కర్ణాటకలో గత రెండు రోజుల్లో ఇద్దరు మరణించారు.
మానవుల్లో పంది కిడ్నీ మార్పిడికి అమెరికాలో తాజాగా క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. ఈ ఏడాది మధ్యలో తొలి అవయవ మార్పిడి చేపడుతున్నట్టు ‘యునైటెడ్ థెరపాటిక్స్ కార్ప్' అనే కంపెనీ వెల్లడించింది.
అవయవ మార్పిడికి సం బంధించి అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పరిశోధకులు కొత్త విషయాన్ని కనుగొన్నారు. అవయవ మార్పిడి జరిగిన 47 మందిపై వీరు అధ్యయనం జరిపారు. ఇందులో దాదాపు సగం మ�
చైనాలో బ్రెయిన్ డెడ్ అ యిన ఓ వ్యక్తికి వైద్యులు జన్యు మా ర్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చారు. ఆ మూత్రపిండం 13 రోజుల నుంచి నిరంతరాయంగా ప నిచేస్తున్నది. గతంలో ఇలాంటి అవయవ మార్పిడులు అమెరికాలో జరిగిన�
ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తూ ఉద్యోగాలకు పెనుముప్పుగా మారిన కృత్రిమ మేధ రానున్న రోజుల్లో మరింత పదునెక్కుతుందట. 2029 నాటికి మానవ మేధస్సును ఏఐ మించిపోనుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేశారు.