Bandi Sanjay | కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి తన మానవత్వాన్ని (Humanity)చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది.
KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్ర గాయాలైన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్కు తరలించారు.
దేశాన్ని, మతాన్ని కించపరిచేలా మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో 100 రోజుల పాలన - అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి�
మానవాళిని ఓ భారీ గ్రహ శకలం (ఆస్టరాయిడ్) భయపెడుతున్నది. ఆకాశ హర్మ్యం అంత పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల 17న భూగోళాన్ని దాటుకుని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రకటించింది.
ఆమె ఓ తెలివైన కూతురు.. మంచి స్నేహితురాలు.. షరతులు పెట్టని ప్రేమికురాలు.. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం గల విద్యార్థి.. సమాజాన్ని ప్రభావితం చేయగల అద్భుతమైన రచయిత్రి.. మొత్తంగా మానవత్వం మూర్తీభవించిన స్త్ర�
సొంత గూడు లేక, అద్దె ఇంటిలో తలదాచుకునే కుటుంబాల బాధలు చెప్పనలవి కానివి. అద్దె ఇంట్లో ఉన్న మనిషి చనిపోతే, వారి బాధలు వర్ణనాతీతం. దొడ్డ మనసున్న ఓనర్ ఉంటే ఫర్వాలేదు! కానీ, మానవత్వం మరిచిపోయేవారితోనే సమస్య! మృ
సజీవ దహనమైన ఓ వ్యక్తికి స్నేహితులే అంత్యక్రియలతో పాటు కర్మకాండ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రులు సైతం రాకపోయినా అన్నీ తామై కార్యక్రమాలను పూర్తి చేశారు.
కథలు కొన్ని విషయ ప్రధానంగా సాగితే, మరికొన్ని వర్ణన ప్రధానంగా ఉంటాయి. కోట్ల వనజాత ‘మైదాకు వసంతం’ సంకలనంలోని కథలు విషయ ప్రధానంగా పరుగెడతాయి. మానవత్వమే గొప్పదని చాటుతాయి. మనిషిని మనిషి వంచించుకునే క్రమాన్న
పెరుగుతున్న భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతోదూరం లేదంటూ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీచేశారు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతున్నదని తేల్చారు.