సజీవ దహనమైన ఓ వ్యక్తికి స్నేహితులే అంత్యక్రియలతో పాటు కర్మకాండ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రులు సైతం రాకపోయినా అన్నీ తామై కార్యక్రమాలను పూర్తి చేశారు.
కథలు కొన్ని విషయ ప్రధానంగా సాగితే, మరికొన్ని వర్ణన ప్రధానంగా ఉంటాయి. కోట్ల వనజాత ‘మైదాకు వసంతం’ సంకలనంలోని కథలు విషయ ప్రధానంగా పరుగెడతాయి. మానవత్వమే గొప్పదని చాటుతాయి. మనిషిని మనిషి వంచించుకునే క్రమాన్న
పెరుగుతున్న భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతోదూరం లేదంటూ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీచేశారు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతున్నదని తేల్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలు, సవాళ్లపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా, న్యూ టెక్నాలజీతో (AI Tools) పలువురి ఉద్యోగాలు ఊడతాయని కొందరు టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మతిస్థిమితం లేని అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. అన్నీ తానై లాలిస్తున్నాడు. కావాల్సిన సపర్యలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్లోని మాతృదేవో భవ అ
మానవత్వం మంటగలిసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్లో రక్తపు మడుగులో కొట్టిమిట్లాడుతున్న బాలిక తనను రక్షించాలంటూ వేడుకున్నా కనికరించకుండా వీడియోలు తీసిన ఘటన మరువకముందే అలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకున్నది.
Varun Gandhi | చదువు వ్యాపారం కాదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫీజు చెల్లించనందుకు పరీక్షలు రాసేందుకు అనుమతించకపోవడంతో విలపిస్తున్న ఓ బాలిక
లోకంలో కొంతమంది భగవంతుణ్ని ఆరాధిస్తూ, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. సమాజంలో ఉంటూనే, సాటివారి గురించి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తారు. నిరంతరం ధ్యానంలో మునిగిపోతుంటారు. తోటివారు ఆపద
రోగి ప్రాణాన్ని కాపాడేందుకు డాక్టర్ ఎంత అవసరమో, నర్సు సేవలు కూడా అంతే తోడ్పడుతాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కారోనా వ్యాప్తి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన నర్సుల సేవ�
సూర్యాపేట : ఎన్నికల వరకే రాజకీయ నినాదం. ఆ తర్వాత మొత్తం అభివృద్ధి నినాదం అని నమ్మిన మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే సూర్యాపేటకు చెందిన సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకుడు పంద�
మహబూబాబాద్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ – ఖమ్మం రహదారిలో ఆదివారం రాత్రి నాంచారి మడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒకరు మృతి చ
ముఖ్యంగా ఏ తోడూ లేని వృద్ధుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. వాళ్లకు నా అనేవాళ్లు ఎవ్వరూ లేకపోతే ఏం చేస్తారు. తమకు చేతనైన ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.